అచ్చుతాపురం ఫార్మా కంపెనీ ప్రమాదంపై పూర్తి విచారణ చేయాలి!

బాధిత కుటుంబాలకు కోటి రూ: నష్ట పరిహారం చెల్లించాలి

By Venkat
On
అచ్చుతాపురం ఫార్మా కంపెనీ ప్రమాదంపై పూర్తి విచారణ చేయాలి!

ఆడారి నాగరాజు డిమాండ్ చేశారు

కార్మిక నాయకుడు ఇండిపెండెంట్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే కాండేట్ 

ఆడారి నాగరాజు డిమాండ్ చేశారు

 

అచ్యుతాపురం: అనకాపల్లి జిల్లా అచ్చితపురం ఇండస్ట్రియల్ ఏరియా SEZ లో నిన్న 

Read More పెద్దకడుబూరు : మహనీయుని స్మరణలో ఘనంగా వైఎస్ఆర్ 76వ జయంతి వేడుకలు..!

ఏసిన్సియా కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలి కంపెనీ చుట్టూ మంటలు వ్యాపించాయి ఈ ప్రమాదంలో అనేకమంది తీవ్ర గాయాలు అయ్యారు ఈ ప్రమాదంపై స్పందించిన కార్మిక నాయకుడు ఆడారి నాగరాజు ప్రమాదంపై పూర్తిస్థాయి విచారణ చేయించాలని ఒక్కొక్క బాధ్యత కుటుంబాలకు తక్షణమే కోటి రూపాయలు నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.విశాఖ పారిశ్రామిక వార్డులో తరచూ ఇలాంటి ప్రమాదాలుIMG-20240822-WA0237 జరుగుతున్న 

Read More కూటమి పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగం - జగనన్న 2.0 ఏంటో మేము చూపిస్తాం... ఎమ్మెల్యే వై. బాలనాగి రెడ్డి.

అధికారులు ఇండస్ట్రీలు తనిఖీ చేయడం లేదని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చనిపోయిన కుటుంబాలకు ఏం సమాధానం చెప్తారు అని ప్రశ్నించారు.

Read More పెద్దకడుబూరు మండలం : వైసీపీ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం..! 

Views: 10
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

పెద్దకడుబూరు మండలం : వైసీపీ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం..!  పెద్దకడుబూరు మండలం : వైసీపీ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం..! 
వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు వై. ప్రదీప్ రెడ్డిని కలిసిన పెద్దకడుబూరు వైసీపీ నాయకులు.
పాల్వంచలోని విద్యా సంస్థల అధినేత కేఎల్ఆర్ చిరస్మరణీయుడు
పద్మ శ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణ మాదిగ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఉప్పల్ ఎమ్మెల్యే
#Draft: Add కూటమితోనే అభివృద్ధి సాధ్యం: ఆలూరు టీడీపీ ఇన్ఛార్జిYour Title
ఎల్బీనగర్ సైబర్ వారియర్ కు రాచకొండ కమిషనర్ ప్రశంస..
కూటమి పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగం - జగనన్న 2.0 ఏంటో మేము చూపిస్తాం... ఎమ్మెల్యే వై. బాలనాగి రెడ్డి.
పెద్దకడుబూరు : మహనీయుని స్మరణలో ఘనంగా వైఎస్ఆర్ 76వ జయంతి వేడుకలు..!