అచ్చుతాపురం ఫార్మా కంపెనీ ప్రమాదంపై పూర్తి విచారణ చేయాలి!

బాధిత కుటుంబాలకు కోటి రూ: నష్ట పరిహారం చెల్లించాలి

By Venkat
On
అచ్చుతాపురం ఫార్మా కంపెనీ ప్రమాదంపై పూర్తి విచారణ చేయాలి!

ఆడారి నాగరాజు డిమాండ్ చేశారు

కార్మిక నాయకుడు ఇండిపెండెంట్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే కాండేట్ 

ఆడారి నాగరాజు డిమాండ్ చేశారు

 

అచ్యుతాపురం: అనకాపల్లి జిల్లా అచ్చితపురం ఇండస్ట్రియల్ ఏరియా SEZ లో నిన్న 

ఏసిన్సియా కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలి కంపెనీ చుట్టూ మంటలు వ్యాపించాయి ఈ ప్రమాదంలో అనేకమంది తీవ్ర గాయాలు అయ్యారు ఈ ప్రమాదంపై స్పందించిన కార్మిక నాయకుడు ఆడారి నాగరాజు ప్రమాదంపై పూర్తిస్థాయి విచారణ చేయించాలని ఒక్కొక్క బాధ్యత కుటుంబాలకు తక్షణమే కోటి రూపాయలు నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.విశాఖ పారిశ్రామిక వార్డులో తరచూ ఇలాంటి ప్రమాదాలుIMG-20240822-WA0237 జరుగుతున్న 

అధికారులు ఇండస్ట్రీలు తనిఖీ చేయడం లేదని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చనిపోయిన కుటుంబాలకు ఏం సమాధానం చెప్తారు అని ప్రశ్నించారు.

Views: 10
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ అభ్యర్థి భూక్య నాగేశ్వరరావు రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ అభ్యర్థి భూక్య నాగేశ్వరరావు
ఖమ్మం, డిసెంబర్ 7 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ పదవికి ఈసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భుక్య నాగేశ్వరరావు పోటీ...
చెరువు కొమ్ముతండా గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భుక్య భాష
అతి చిన్న వయసులో సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన మాలోతు భార్గవి
ఉప సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుగులోతు నాగేశ్వరరావు
తండ్రి బాటలో తనయుడు గుగులోతు మూర్తి
చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రతిభ చాటుతున్న ఆకుల చంద్ర దీప్షిక
సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన తేజవత్ బద్రి