చుంచుపల్లి మండలంలో అక్రమ మట్టి తొలకలు

పగలు రాత్రి తేడా లేకుండా మట్టి తోలకాలు

On

పట్టించుకోని అధికారులు

చుంచుపల్లి (న్యూస్ ఇండియా) ఆగస్టు 24: మండలంలోని రామాంజనేయ కాలనీ, విద్యానగర్ కాలనీ పరిధిలో అక్రమ  మట్టితోలకాలు ...హేమచంద్రపురం బైపాస్ రోడ్డు పరిధి  నుంచి అక్రమార్కులు ఏలాంటి అనుమతులు లేకుండా పగలు రాత్రి తేడా లేకుండా మట్టి తోలకాలు జరుపుతున్న, సంబంధిత శాఖ అధికారులు నిమ్మకు నీరు ఎత్తినట్టుగా వ్యవహరించడం పట్ల, ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదు. ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వా ఆదాయానికి గండి పడకుండాIMG-20240824-WA0694 చూడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని స్థానికులు, ప్రజలు కోరుతున్నారు. 

Views: 63
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

భవిష్యత్ తరాలకు ప్రపంచ స్థాయి నగరం.. భవిష్యత్ తరాలకు ప్రపంచ స్థాయి నగరం..
భవిష్యత్ తరాలకు ప్రపంచ స్థాయి నగరం..   ‘భారత్ ఫ్యూచర్ సిటీ’తో తెలంగాణకు కొత్త దిశ..   ఎఫ్‌సీడీఏ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి.. ఎఫ్‌సీడీఏ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం...
గంజాయి నిర్మూలనే లక్ష్యంగా తొర్రూరు పోలీసుల ముమ్మర తనిఖీలు
గంజాయి రవాణా కేసు నిందితుడి అరెస్ట్
సీఎం సభ విజయవంతంపై ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి హర్షం..
అనుకూలమైన భూమిని వదిలి గుట్టలపై మార్కెట్ ఎందుకు..?
కొహెడ రైతులకు పరిహారం ఇవ్వకుండా ఫ్రూట్ మార్కెట్ శంకుస్థాపనా?
ఉద్యోగ మేళ