చుంచుపల్లి మండలంలో అక్రమ మట్టి తొలకలు
పగలు రాత్రి తేడా లేకుండా మట్టి తోలకాలు
On
పట్టించుకోని అధికారులు
చుంచుపల్లి (న్యూస్ ఇండియా) ఆగస్టు 24: మండలంలోని రామాంజనేయ కాలనీ, విద్యానగర్ కాలనీ పరిధిలో అక్రమ మట్టితోలకాలు ...హేమచంద్రపురం బైపాస్ రోడ్డు పరిధి నుంచి అక్రమార్కులు ఏలాంటి అనుమతులు లేకుండా పగలు రాత్రి తేడా లేకుండా మట్టి తోలకాలు జరుపుతున్న, సంబంధిత శాఖ అధికారులు నిమ్మకు నీరు ఎత్తినట్టుగా వ్యవహరించడం పట్ల, ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదు. ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వా ఆదాయానికి గండి పడకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని స్థానికులు, ప్రజలు కోరుతున్నారు.
Views: 58
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
30 Jul 2025 20:20:26
న్యూస్ ఇండియా హనుమంతునిపాడు
తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని కనిగిరి నియోజకవర్గ ఇంచార్జ్ దద్దాల...
Comment List