క్రిమిసంహారక మందు సేవించి వ్యక్తి మృతి

On
క్రిమిసంహారక మందు సేవించి వ్యక్తి మృతి

Screenshot_20240825_184032~2

క్రిమిసంహారకమందు సేవించి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆత్మకూరు మండలంలోని లింగరాజు పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన పూర్తి వివరాల ప్రకారం ఆత్మకూరు మండలం లింగరాజు పల్లి గ్రామానికి చెందిన అంబోజు నరసింహ (54) తన కుమార్తె పెళ్లి కోసం చేసిన అప్పులు తీరకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురై ఈనెల 24వ తేదీ సాయంత్రం అతని కుమారుడైన వెంకన్నకు ఫోన్ చేసి తాను విషం తాగి వలిగొండ మండలం లోతుకుంట గ్రామ సమీపంలో ఉన్నట్లు తెలియజేయడంతో అక్కడి గ్రామస్తులు భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించడంతో ప్రధమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు పొందుతూ 25వ తేదీ ఉదయం రెండు గంటలకు మృతి చెందాడు. మృతుని కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు జరుగుతున్నట్లు ఎస్సై మహేందర్ తెలియజేశారు

Views: 83

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వీక్లీ పెరేడ్.  ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వీక్లీ పెరేడ్.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, జూన్ 14, న్యూస్ ఇండియా : క్రమశిక్షణతో విధులు నిర్వహించి,  జిల్లా పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని, పోలీస్ శాఖలో...
క్రొత్త కలెక్టర్ 'ప్రావీణ్యం' చుపునా!!!
ఆయిల్ పామ్ సాగులో అధిక లాభాలు
ఆయిల్ పామ్ సాగులో అధిక లాభాలు
ఆయిల్ పామ్ సాగులో అధిక లాభాలు
*ఆయిల్ పామ్ సాగులో అధిక లాభాలు*
రక్తదానం మహాదానం