క్రిమిసంహారక మందు సేవించి వ్యక్తి మృతి

On
క్రిమిసంహారక మందు సేవించి వ్యక్తి మృతి

Screenshot_20240825_184032~2

క్రిమిసంహారకమందు సేవించి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆత్మకూరు మండలంలోని లింగరాజు పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన పూర్తి వివరాల ప్రకారం ఆత్మకూరు మండలం లింగరాజు పల్లి గ్రామానికి చెందిన అంబోజు నరసింహ (54) తన కుమార్తె పెళ్లి కోసం చేసిన అప్పులు తీరకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురై ఈనెల 24వ తేదీ సాయంత్రం అతని కుమారుడైన వెంకన్నకు ఫోన్ చేసి తాను విషం తాగి వలిగొండ మండలం లోతుకుంట గ్రామ సమీపంలో ఉన్నట్లు తెలియజేయడంతో అక్కడి గ్రామస్తులు భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించడంతో ప్రధమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు పొందుతూ 25వ తేదీ ఉదయం రెండు గంటలకు మృతి చెందాడు. మృతుని కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు జరుగుతున్నట్లు ఎస్సై మహేందర్ తెలియజేశారు

Views: 83

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

కాంగ్రెస్ కార్యాలయానికి భూమి కేటాయింపు కాంగ్రెస్ కార్యాలయానికి భూమి కేటాయింపు
•సీఎం రేవంత్ రెడ్డికి డీసీసీ కార్యాలయం కోసం మంత్రి తుమ్మల విన్నపం•స్థలం కేటాయింపుకు క్యాబినెట్  ఆమోదం•బుర్హాన్ పురంలోని ఎన్ఎస్పి సర్వేనెంబర్ 93 లో ఎకరం స్థలం  కేటాయింపు...
వరిదాన్యం కేంద్రాలపై సమీక్ష సమావేశం
తొర్రూర్ బస్టాండ్ సెంటర్లు గ్రానైట్ లారీ బోల్తా
తొర్రూర్ బస్టాండ్ సెంటర్లో గ్రానైట్ లారీ బోల్తా
సెల్ఫ్ గ్రూమింగ్ ప్రతి యువతికి అవసరం..
వార్తాపత్రికలో అరుదైన గౌరవం దక్కించుకున్న గుద్దేటి రమేష్ బాబు
తెలంగాణ రాష్ట్రం బందును విజయవంతం చేయాలి