భద్రాద్రి జిల్లాలో భారీ ఎన్కౌంటర్

ఎదురు కాల్పులలో ఆరుగురు మావోయిస్టులు మృతి

On

ఇద్దరు గ్రెహెండ్ పోలీసులకు తీవ్రగాయాలు

IMG-20240905-WA0967IMG-20240905-WA0966భద్రాద్రి కొత్తగూడెం (న్యూస్ ఇండియా) సెప్టెంబర్ 5: భద్రాద్రి  కొత్తగూడెం జిల్లా గుండాల కరకగూడెం మండలాల మధ్యలో గల అటవీ ప్రాంతంలో  గ్రేహెండ్స్ పోలీసులు, భారీ ఆపరేషన్ గురువారం నిర్వహించగా, మావోయిస్టు దళం తారసపడడంతో పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పులలో మణుగూరు కమిటీ కార్యదర్శి లచ్చన్న సహ ఆరుగురు మావోయిస్టులు మృత్ చెందారు. ఇద్దరు పోలీసులకు తీవ్ర గాయాలు పాలయ్యారు.IMG-20240905-WA0965 గత కొంతకాలంగా చతిస్గడ్ నుంచి వచ్చి లచ్చన్న నాయకత్వంలో సంచరిస్తున్న దళంగా భావిస్తున్నారు.

Views: 61
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

సీఐ కరుణాకర్ ఆధ్వర్యంలో యాంటి - డ్రగ్స్ ఆవేరేన్స్ సీఐ కరుణాకర్ ఆధ్వర్యంలో యాంటి - డ్రగ్స్ ఆవేరేన్స్
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ ఇండియా ప్రతినిధి) మార్చి 12 :జిల్లా ఎస్పీ  రోహిత్ రాజ్ ఆదేశానుసారం  యాంటి - డ్రగ్స్ ఆవేరేన్స్ లో భాగంగా 1టౌన్ సీఐ కరుణాకర్...
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక
మహిళా న్యాయవాదుల కోసం ఆరోగ్య అవగాహన 
కేంద్ర ప్రభుత్వం ద్వారా పోస్టల్ డిపార్ట్మెంట్లో సువర్ణ అవకాశం
శంభాజీ మహారాజు 337 వర్ధంతి సందర్భంగా ఎగ్జామ్ ప్యాడ్లు మరియు పెన్నుల పంపిణీ
నో స్మోకింగ్ ప్లీజ్.. ‘మాచన’ ప్రార్థన..
తొర్రూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ స్థాయి సెమినార్‌: 'వికసిత్ భారత్ @ 2047' దిశగా అడుగులు