వినాయక విగ్రహం ప్రతిష్టించి తొలి పూజ కార్యక్రమం.

డోర్నకల్ మండలం దుబ్బ తండ గ్రామపంచాయతీ

By Venkat
On
వినాయక విగ్రహం ప్రతిష్టించి తొలి పూజ  కార్యక్రమం.

నందిగామ బిక్షం రెడ్డి, హైమావతి

డోర్నకల్ సెప్టెంబర్ 7 న్యూస్ ఇండియా ప్రతినిధి:- 

 

 వినాయక చవితి సందర్భంగా డోర్నకల్ మండలం దుబ్బ తండ గ్రామపంచాయతీ పరిధిలో శనివారం వినాయక మండపంలో సిద్ధి వినాయకుని ఏర్పాటు చేసి తొలి పూజలు కార్యక్రమం నిర్వహించిన నందిగామ బిక్షం రెడ్డి, హైమావతి దంపతులు కలిసి మాకు ఉన్న కష్టాలను తొలగించి జీవితంలో సుఖశాంతులతో ఉండాలని వినాయకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు వినాయక ఆశీస్సులతో గ్రామ ప్రజలందరూ సుఖశాంతులతో పాడి పంటలతో కలకాలం చల్లగా ఉండాలని గణేశుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ప్రజలందరూ ఘనంగా జరుపుకునే వినాయక చవితి పండుగను దేశవ్యాప్తంగా వాడవాడలా ఘనంగా జరుపుకుంటారు. వినాయక చవితి పండుగ రోజు వ వినాయకుడిని ప్రతిష్టించి పూజలు చేస్తారు. తొమ్మిది రోజులపాటు వినాయకుడికి వివిధ రకాల నైవేద్యాలతో పూజలు చేసి తొమ్మిది రోజుల తర్వాత వినాయకుడిని నిమజ్జనం చేస్తారు.IMG-20240907-WA0590

Views: 56
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

పెద్దకడుబూరు మండలం : వైసీపీ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం..!  పెద్దకడుబూరు మండలం : వైసీపీ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం..! 
వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు వై. ప్రదీప్ రెడ్డిని కలిసిన పెద్దకడుబూరు వైసీపీ నాయకులు.
పాల్వంచలోని విద్యా సంస్థల అధినేత కేఎల్ఆర్ చిరస్మరణీయుడు
పద్మ శ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణ మాదిగ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఉప్పల్ ఎమ్మెల్యే
#Draft: Add కూటమితోనే అభివృద్ధి సాధ్యం: ఆలూరు టీడీపీ ఇన్ఛార్జిYour Title
ఎల్బీనగర్ సైబర్ వారియర్ కు రాచకొండ కమిషనర్ ప్రశంస..
కూటమి పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగం - జగనన్న 2.0 ఏంటో మేము చూపిస్తాం... ఎమ్మెల్యే వై. బాలనాగి రెడ్డి.
పెద్దకడుబూరు : మహనీయుని స్మరణలో ఘనంగా వైఎస్ఆర్ 76వ జయంతి వేడుకలు..!