వినాయక విగ్రహం ప్రతిష్టించి తొలి పూజ కార్యక్రమం.

డోర్నకల్ మండలం దుబ్బ తండ గ్రామపంచాయతీ

By Venkat
On
వినాయక విగ్రహం ప్రతిష్టించి తొలి పూజ  కార్యక్రమం.

నందిగామ బిక్షం రెడ్డి, హైమావతి

డోర్నకల్ సెప్టెంబర్ 7 న్యూస్ ఇండియా ప్రతినిధి:- 

 

 వినాయక చవితి సందర్భంగా డోర్నకల్ మండలం దుబ్బ తండ గ్రామపంచాయతీ పరిధిలో శనివారం వినాయక మండపంలో సిద్ధి వినాయకుని ఏర్పాటు చేసి తొలి పూజలు కార్యక్రమం నిర్వహించిన నందిగామ బిక్షం రెడ్డి, హైమావతి దంపతులు కలిసి మాకు ఉన్న కష్టాలను తొలగించి జీవితంలో సుఖశాంతులతో ఉండాలని వినాయకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు వినాయక ఆశీస్సులతో గ్రామ ప్రజలందరూ సుఖశాంతులతో పాడి పంటలతో కలకాలం చల్లగా ఉండాలని గణేశుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ప్రజలందరూ ఘనంగా జరుపుకునే వినాయక చవితి పండుగను దేశవ్యాప్తంగా వాడవాడలా ఘనంగా జరుపుకుంటారు. వినాయక చవితి పండుగ రోజు వ వినాయకుడిని ప్రతిష్టించి పూజలు చేస్తారు. తొమ్మిది రోజులపాటు వినాయకుడికి వివిధ రకాల నైవేద్యాలతో పూజలు చేసి తొమ్మిది రోజుల తర్వాత వినాయకుడిని నిమజ్జనం చేస్తారు.IMG-20240907-WA0590

Read More నమిశ్రీ అక్రమాలను అడ్డుకోవాలి..

Views: 56
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

నమిశ్రీ అక్రమాలను అడ్డుకోవాలి.. నమిశ్రీ అక్రమాలను అడ్డుకోవాలి..
ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని మన్సూరాబాద్ డివిజన్ ఆటోనగర్, సర్వే నంబర్–38లో అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి త్రవ్వకాలు చేపడుతున్న నమిశ్రీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రాజెక్ట్స్ సంస్థపై తక్షణ...
సూర్యతండ గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి భుక్యా సక్రి మంగీలాల్
సాతానిగూడెం గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి భూక్యా రెడ్యానాయక్
వెంకటాపురం గ్రామాన్ని ఆదర్శ  గ్రామంగా తీర్చిదిద్దుతాం*
ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ ను పరామర్శించిన మంత్రి తుమ్మల
సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించండి 
ఉప్పలచాలక గ్రామ సర్పంచిగా గెలుపొందిన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శారద చందు