గణేష్ మండపల నిర్వాహకులతో ఏసీపీ కేవిపి రాజు సమావేశం
సమావేశం లో పాల్గొన్న మాడ్గుల్ సిఐ జగదీశ్ ఎస్ఐ నాగరాజు
On
శనివారం మాడుగుల మండలం వాసవి ఫంక్షన్ హాల్ లో ఇబ్రహీంపట్నం మాడుగుల మండల గణేష్ మండపాల నిర్వహకులతో ఇబ్రహీంపట్నం రాచకొండ ఏసీపి కే పి వి రాజు సమావేశం జరిపారు మాడుగుల మండలంలోని అన్ని గణేష్ మండపాలకు పర్మిషన్లు తీసుకోవాలని ప్రజలకు ఎవరికీ ఇబ్బంది కలగకుండా గణేష్ నవరాత్రులను జరుపుకోవాలని కోరారు ఈ సమావేశంలో మడ్గుల్ సి ఐ జగదీష్ గారు మరియు ఎస్ఐ నాగరాజు గారు పాల్గొన్నారు
Views: 16
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
02 Jul 2025 10:58:34
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ ఇండియా బ్యూరో)ఎడతెరిపి లేకుండా విస్తారంగా కురుస్తున్న వర్షాల వలన జిల్లాలోని నదులు,వాగులు,వంకలు,చెరువులు పొంగి ఉదృతంగా ప్రవహిస్తూ రోడ్లపైకి నీరు చేరే అవకాశం ఉన్నది.కావున కాలి...
Comment List