సి పి ఎస్ అంతం మా పంతం..

కొత్త ఢిల్లీ లో "మాచన" గళం...

On
సి పి ఎస్ అంతం మా పంతం..

నేషనల్ ఓల్డ్ పెన్షన్ రెస్టోరెశన్ యునైటెడ్ ఫ్రంట్ తెలంగాణ అధ్యక్షులు మాచన రఘునందన్..

సి పి ఎస్ అంతం మా పంతం 

కొత్త ఢిల్లీ లో "మాచన" గళం 

రంగారెడ్డి జిల్లా సెప్టెంబర్ 15 (న్యూస్ ఇండియా ప్రతినిధి): న్యూ డిల్లి వేడుకగా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పునరుద్ధరణ కోసం సమర శంఖం పూరించామని,ఇక న్యూ పెన్షన్ స్కీమ్ రద్దు కు పాలకులు నిర్ణయం తీసుకోకతప్పదనీ నేషనల్ ఓల్డ్ పెన్షన్ రెస్టోరెశన్ యునైటెడ్ ఫ్రంట్ (ఎన్ ఓ పీ ఆర్ యూ ఎఫ్) తెలంగాణ అధ్యక్షులు మాచన రఘునందన్

IMG-20240915-WA0891
మాట్లాడుతున్న నేషనల్ ఓల్డ్ పెన్షన్ రెస్టోరెశన్ యునైటెడ్ ఫ్రంట్ తెలంగాణ అధ్యక్షులు మాచన రఘునందన్..

పునరుద్ఘాటించారు. ఆదివారం నాడు ఆయన కొత్త ఢిల్లీ లో ఫ్రంట్ జాతీయ అధ్యక్షులు బి పి రావత్ ను కలిశారు. ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ..సోమవారం నాడు దేశ రాజధాని లో జరిగే సదస్సులో న్యూ పెన్షన్ స్కీమ్ వద్దు, యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ కూడా వద్దు, పాత పింఛను పథకం అమలు చేయాల్సిందే అని ముక్త కంఠం తో తమ ఘోష ను ప్రధాని కార్యాలయానికి వినిపించేలా సమర శంఖం.. పూరిస్తున్నామని చెప్పారు.

Read More జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు

Views: 9

About The Author

Post Comment

Comment List

Latest News

వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక... వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక...
పెద్దకడుబూరు మండలం / న్యూస్ ఇండియా ప్రతినిధి షబ్బీర్ షా జూలై 01 :-  వైయస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి...
నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి జగన్ సార్..!
పెద్దకడుబూరు మండలం : డ్రైనేజీలు, వీధిలైట్లు మరియు త్రాగునిటీ సమస్యలు పరిష్కరించండి... సిపిఐ
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'
ఘనంగా ఐరిస్ ఫ్లోరేట్స్ వరల్డ్ స్కూల్ ప్రారంభం..