యువ రెడ్డి నూతన కమిటీ ఎన్నిక
అధ్యక్షులుగా ఎడ్ల నరేష్
By Venkat
On
యువ రెడ్డి నూతన కమిటీ
జనగాం
మండలంలోని పెంబర్తి గ్రామానికి చెందిన యువ రెడ్డి నూతన కమిటీ ఎన్నిక మంగళవారం జరిగింది.కమిటీ అధ్యక్షులుగా ఎడ్ల నరేష్ రెడ్డి,ఉపాధ్యక్షులుగా ఆవుల ప్రశాంత్ రెడ్డి,గౌరవ అధ్యక్షులుగా చెట్రెడ్డి శ్రీకాంత్ రెడ్డి,వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆవులప్రదీప్ రెడ్డి, కోశాధికారి గా సారబుడ్ల మధుసూదన్ రెడ్డి,ముఖ్య సలహాదారులుగా నిమ్మతి వినోద్ రెడ్డి,పాశం సంపత్ రెడ్డి,పాశం చంద్ర రెడ్డి,చల్ల ప్రవీణ్ రెడ్డి,పోల పెళ్లి తిరుమలరెడ్డి,నిమ్మతి అజయ రెడ్డి,శమకూర శ్రవణ్ రెడ్డి,చల్ల నవీన్ రెడ్డి,శమకూర భారత్ రెడ్డి లను ఎన్నుకున్నారు.నూతన కమిటీకి పలువురు గ్రామస్తులు,ప్రజా ప్రతినిధులు అభినందనలు తెలిపారు.
Views: 4
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
30 Jun 2025 22:09:01
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
మార్కెట్లో దళారీ వ్యవస్థకు అవకాశం ఇవ్వం..
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి..
బాటసింగారం పండ్ల వ్యవసాయ మార్కెట్ ఆవరణలో మొక్కను...
Comment List