నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్న యువ యూత్

లడ్డు వేలం పాటలో దక్కించుకున్న బోడ వెంకన్న

On
నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్న యువ యూత్

కలశాన్ని కైవసం చేసుకున్న నీలం వినయ్

బుధవారం నాడు గూడూరు మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో ఘనంగా నిమజ్జన కార్యక్రమాన్ని యువయూత్  సభ్యులు జరుపుకన్నారు. గణేష్ ని వేలం పాటలో బోడ వెంకన్న 10వేలనూట 16లతో లడ్డూ వేలం పాటలో దక్కించుకోగా, కలశాన్ని నీలం వినయ్ 2వేల16 రూపాయలతో కైవసం చేసుకున్నారు.  9 నవరాత్రుల ఉత్సవాలను యువ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నారు. హృదయపూర్వక నవరాత్రులు పూజలు నిర్వహించి ప్రసాదమందుకున్నారు. నిమజ్జన కార్యక్రమానికి గ్రామ ప్రజలు  యువకులు చిన్నారులు పెద్దలు సభ్యులు నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.IMG-20240918-WA1476

Views: 35

About The Author

Post Comment

Comment List

Latest News

యువత స్వయం ఉపాధి మార్గాలను ఎంచుకొని ఆర్థికంగా ఎదగాలి.. యువత స్వయం ఉపాధి మార్గాలను ఎంచుకొని ఆర్థికంగా ఎదగాలి..
యువత స్వయం ఉపాధి మార్గాలను ఎంచుకొని ఆర్థికంగా ఎదగాలి ప్రారంభించిన మాజీ సర్పంచ్ కొంగర విష్ణువర్ధన్ రెడ్డి.. మాజీ సర్పంచ్ కొంగర విష్ణువర్ధన్ రెడ్డి.. ఆరుట్లలో స్కై...
అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలి...
సామాజిక తెలంగాణ నిర్మాణమే ప్రజా ప్రభుత్వం లక్ష్యం: కొడకండ్ల మండలానికి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు**
‘కలెక్టర్ కార్యాలయం’ పేరు దుర్వినియోగం.
జిల్లా విద్యాధికారి కార్యాలయంలో వినతులు.
ఉద్యమ కారులకు 250 గజాల ‘ఇంటి స్థలం’ ఎక్కడ?
రాజీవ్ యువవికాసం లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలి.