నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్న యువ యూత్

లడ్డు వేలం పాటలో దక్కించుకున్న బోడ వెంకన్న

On
నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్న యువ యూత్

కలశాన్ని కైవసం చేసుకున్న నీలం వినయ్

బుధవారం నాడు గూడూరు మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో ఘనంగా నిమజ్జన కార్యక్రమాన్ని యువయూత్  సభ్యులు జరుపుకన్నారు. గణేష్ ని వేలం పాటలో బోడ వెంకన్న 10వేలనూట 16లతో లడ్డూ వేలం పాటలో దక్కించుకోగా, కలశాన్ని నీలం వినయ్ 2వేల16 రూపాయలతో కైవసం చేసుకున్నారు.  9 నవరాత్రుల ఉత్సవాలను యువ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నారు. హృదయపూర్వక నవరాత్రులు పూజలు నిర్వహించి ప్రసాదమందుకున్నారు. నిమజ్జన కార్యక్రమానికి గ్రామ ప్రజలు  యువకులు చిన్నారులు పెద్దలు సభ్యులు నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.IMG-20240918-WA1476

Views: 39

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

.   ఏసీబి చిక్కిన నర్సింహులపేట ఎంపిడిఓ రాధికా, ఎంపీఓ కిన్నెరా యాకయ్య, తో పాటు ఎంపిడిఓ కుమారుడు.. . ఏసీబి చిక్కిన నర్సింహులపేట ఎంపిడిఓ రాధికా, ఎంపీఓ కిన్నెరా యాకయ్య, తో పాటు ఎంపిడిఓ కుమారుడు..
మహబూబాబాద్ జిల్లా : ఏసీబి చిక్కిన నర్సింహులపేట ఎంపిడిఓ రాధికా, ఎంపీఓ కిన్నెరా యాకయ్య, తో పాటు ఎంపిడిఓ కుమారుడు.. పడమటి గూడెం గ్రామంలో ఓ వెంచర్...
భవిష్యత్ తరాలకు ప్రపంచ స్థాయి నగరం..
గంజాయి నిర్మూలనే లక్ష్యంగా తొర్రూరు పోలీసుల ముమ్మర తనిఖీలు
గంజాయి రవాణా కేసు నిందితుడి అరెస్ట్
సీఎం సభ విజయవంతంపై ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి హర్షం..
అనుకూలమైన భూమిని వదిలి గుట్టలపై మార్కెట్ ఎందుకు..?
కొహెడ రైతులకు పరిహారం ఇవ్వకుండా ఫ్రూట్ మార్కెట్ శంకుస్థాపనా?