ఖమ్మం జిల్లా HRCCI కమిటీ సభ్యుల సమావేశం

On
ఖమ్మం జిల్లా HRCCI కమిటీ సభ్యుల సమావేశం

మానవ హక్కుల పరిరక్షణ సంస్థ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ సింగమాల వెంకటరమణయ్యా ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ఛైర్మెన్ శ్రీ దబ్బెటి శ్రీనివాస్, తెలంగాణ రాష్ట్ర సెక్రెటరీ బెస్త సంజీవరావు ఖమ్మం జిల్లా HRCCI కార్యాలయం లో ఖమ్మం జిల్లా కమిటీ సభ్యుల సమావేశం లో దబ్బెటి శ్రీనివాస్  పాల్గొని ఖమ్మం పట్టణంలో భారీ వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలపై సమీక్ష నిర్వహించడం జరిగింది. HRCCI ముంపు ప్రాంతాలలో జరిగిన నష్టాన్ని, అలాగే బాధితులకు ప్రభుత్వం తరపున, ఇతర సంస్థల ద్వారా,HRCCI తరపున సహాయాన్ని, కల్పించిన వసతులు మీద అడిగి తెలుసుకోవడం జరిగింది అలాగే HRCCI స్థాపించిన "ప్రశ్నించే హక్కు"పత్రిక గురించి వివరించి, ఇంఛార్జి గా చింతల రవికి భాద్యతలు అప్పగించారు. రాష్ట్ర సెక్రటరీ బెస్త సంజీవరావు మాట్లాడుతూHRCCI లో పనిచేసే ప్రతి ఒక్కరు అంకిత భావంతో పనిచేస్తు, పేదవారికి తగిన విధంగా మనం న్యాయం చేయడానికి ముందు ఉండాలి అన్నారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ చింతల రవి, జిల్లా వర్కింగ్ సెక్రెటరీ గుర్రం మనోజ్, రాంబాబు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు

Views: 15
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

మహిళా న్యాయవాదుల కోసం ఆరోగ్య అవగాహన  మహిళా న్యాయవాదుల కోసం ఆరోగ్య అవగాహన 
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ఇండియా బ్యూరో) మార్చి 11  :అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని న్యాయవాది పరిషత్ తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యూనిట్ ఆధ్వర్యంలో బుధవారం మహిళా న్యాయవాదుల...
కేంద్ర ప్రభుత్వం ద్వారా పోస్టల్ డిపార్ట్మెంట్లో సువర్ణ అవకాశం
శంభాజీ మహారాజు 337 వర్ధంతి సందర్భంగా ఎగ్జామ్ ప్యాడ్లు మరియు పెన్నుల పంపిణీ
నో స్మోకింగ్ ప్లీజ్.. ‘మాచన’ ప్రార్థన..
తొర్రూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ స్థాయి సెమినార్‌: 'వికసిత్ భారత్ @ 2047' దిశగా అడుగులు
రెడ్ హ్యాండెడ్‌గా ఇద్దరు ఎస్ఐలు చిక్కారు..
సెకండ్ ఛాన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్యాడ్స్ పంపిణీ