ఖమ్మం జిల్లా HRCCI కమిటీ సభ్యుల సమావేశం

On
ఖమ్మం జిల్లా HRCCI కమిటీ సభ్యుల సమావేశం

మానవ హక్కుల పరిరక్షణ సంస్థ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ సింగమాల వెంకటరమణయ్యా ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ఛైర్మెన్ శ్రీ దబ్బెటి శ్రీనివాస్, తెలంగాణ రాష్ట్ర సెక్రెటరీ బెస్త సంజీవరావు ఖమ్మం జిల్లా HRCCI కార్యాలయం లో ఖమ్మం జిల్లా కమిటీ సభ్యుల సమావేశం లో దబ్బెటి శ్రీనివాస్  పాల్గొని ఖమ్మం పట్టణంలో భారీ వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలపై సమీక్ష నిర్వహించడం జరిగింది. HRCCI ముంపు ప్రాంతాలలో జరిగిన నష్టాన్ని, అలాగే బాధితులకు ప్రభుత్వం తరపున, ఇతర సంస్థల ద్వారా,HRCCI తరపున సహాయాన్ని, కల్పించిన వసతులు మీద అడిగి తెలుసుకోవడం జరిగింది అలాగే HRCCI స్థాపించిన "ప్రశ్నించే హక్కు"పత్రిక గురించి వివరించి, ఇంఛార్జి గా చింతల రవికి భాద్యతలు అప్పగించారు. రాష్ట్ర సెక్రటరీ బెస్త సంజీవరావు మాట్లాడుతూHRCCI లో పనిచేసే ప్రతి ఒక్కరు అంకిత భావంతో పనిచేస్తు, పేదవారికి తగిన విధంగా మనం న్యాయం చేయడానికి ముందు ఉండాలి అన్నారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ చింతల రవి, జిల్లా వర్కింగ్ సెక్రెటరీ గుర్రం మనోజ్, రాంబాబు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు

Views: 10
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

ఏసీబీకి చిక్కిన పెద్ద వంగర తహశీల్దార్ ఏసీబీకి చిక్కిన పెద్ద వంగర తహశీల్దార్
మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల కేంద్రంలో తహశీల్దార్ మహేందర్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. పెద్ద వంగర మండలంలోని పడమటి తండా కు చెందిన ధరావత్ మురళి నాయక్...
రాజ్యాంగం దినోత్సవం
అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటాం: కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి
డాక్టరేట్ రావడంతో బాధ్యత మరింత పెరిగింది : వాసవి కళాశాల ప్రిన్సిపాల్ డా. మాదారం విక్రమ్ గౌడ్..
పోలీస్ స్టేషన్ గోడ దూకి పారిపోతున ఎస్సై నీ వెంబడించి పట్టుకున్న ఏసీబీ అధికారులు
కన్నుల పండువగా ఆకుతోట ఆదినారాయణ కుమారుడి రిసెప్షన్ వేడుక
రాజ్ మహమ్మద్ జాన్భీ ట్రస్ట్ ఉచిత కంటి వైద్య శిబిరం