ప్రపంచ తెలుగు సాహితీ కళా జాతరకు

మాన్యపు భుజేoదర్ కు ఆహ్వానం

By Venkat
On
ప్రపంచ తెలుగు సాహితీ కళా జాతరకు

మాన్యపు భుజేoదర్

అక్టోబర్ 19 /20 -2024తేదీలలో ఆంధ్ర ప్రదేశ్ లోని తాడేపల్లిగూడెంలో అంతర్జాతీయ సాహిత్య సంస్థ శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో 24 గంటలు ఏకధాటిగా జరిగే సాహిత్య కళాజాతరకు జనగామ జిల్లా పాలకుర్తి మండలం బమ్మెర గ్రామానికి చెందిన శ్రీ పోతన సాహిత్య కళావేదిక అధ్యక్షుడు మాన్యపు భుజేoదర్ కు ఆహ్వానం అందినట్లు బుజేందర్ తెలిపారు. ఈ సందర్భంగా భుజేందర్ మాట్లాడుతూ ప్రపంచ స్థాయి సాహిత్య కళాజాతరకు ఆహ్వానం అందినందుకు చాలా సంతోషంగా ఉన్నదని అట్లాగే జనగామ జిల్లాలోని కవులు కళాకారులు సాహిత్య అభిమానులు మాన్యపు భుజేoదర్ ను అభినందించినట్లు తెలిపారు. అంతర్జాతీయ సాహిత్య కళావేదిక శ్రీశ్రీ కళావేదిక ప్రపంచంలో చాలా పెద్ద సాహిత్య సంస్థని ఎందరో కవులను ప్రోత్సహిస్తూ ముందుకు సాగుతున్న శ్రీ శ్రీ కళావేదిక నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేశారు.IMG-20241015-WA0249

Views: 35
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రతిభ చాటుతున్న ఆకుల చంద్ర దీప్షిక చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రతిభ చాటుతున్న ఆకుల చంద్ర దీప్షిక
ఖమ్మం డిసెంబర్ 4 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) మున్నూరుకాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల గాంధీ మనుమరాలు,గాంధీ పెద్ద కుమారుడు ప్రశాంత్ కుమార్ ఏకైక కూతురు...
సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన తేజవత్ బద్రి
రాములు తండా గ్రామపంచాయతీలో సర్పంచ్ ఏకగ్రీవం.సర్పంచ్ గా బానోత్ వెంకట్రాం
ఏసీబీకి చిక్కిన పెద్ద వంగర తహశీల్దార్
రాజ్యాంగం దినోత్సవం
అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటాం: కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి
డాక్టరేట్ రావడంతో బాధ్యత మరింత పెరిగింది : వాసవి కళాశాల ప్రిన్సిపాల్ డా. మాదారం విక్రమ్ గౌడ్..