పాలకుర్తి ఎంపీడీవో కార్యాలయం లో పాలకుర్తి గ్రామ మంచినీటి సహాయక ధ్రువీకరణ సర్టిఫికెట్ల అందజేత*

గ్రామపంచాయతీ మంచినీటి సహాయకుల ద్వారా త్వరిత గతిన సమస్యల పరిష్కారం.

On

Screenshot_2024-10-19-21-37-39-23_6012fa4d4ddec268fc5c7112cbb265e7Screenshot_2024-10-19-21-37-39-23_6012fa4d4ddec268fc5c7112cbb265e7 పాలకుర్తి మండల ఎంపీడీవో కార్యాలయం లో గ్రామ మంచినీటి సహాయక ధ్రువీకరణ సర్టిఫికెట్ల అందజేత*
న్యూస్  ఇండియా తెలుగు, పాలకుర్తి నియోజకవర్గం. ప్రతినిధి: ఘణపురం రంజిత్ కుమార్, అక్టోబర్ 19,
పాలకుర్తి నియోజకవర్గం  కేంద్రంలో ని ఎంపీడీవో కార్యాలయంలో అన్ని  గ్రామాల పరిధిలో పనిచేస్తున్న మున్సిపాలిటీ సిబ్బందికి మంచినీటి సహాయక శిక్షణను అనగా చేతిపంపు రిపేర్, మరియు ఎలక్ట్రిక్ సింగల్ ఫేజ్, మరియు ప్యానెల్ బోర్డు రిపేర్, ప్లంబింగ్ పైప్ లైన్ లీకేజీ, గేటు వాల్ రిపేర్లు, నీటీ నాణ్యత పై అవగాహన కార్యక్రమాన్ని గత నాలుగు రోజుల నుంచి ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను వారికి ఈరోజు పాలకుర్తి ఎంపీడీవో, డి పీ ఓ, మరియు మిషన్ భగీరథ ఏఈ, లు మంచినీటి సహాయకునీ యొక్క ధ్రువీకరణ పత్రాన్ని సిబ్బందికి అందజేయడం జరిగింది. ఈ గ్రామ మంచినీటి సహాయకులు ద్వారా గ్రామాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తిన త్వరితగతి న సమస్యలను పరిష్కరించుకోవచ్చు అని అన్నారు.

Views: 234
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

నీట్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు నీట్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ ఇండియా ప్రతినిధి) జూన్ 20:ఆదివారం నిర్వహించనున్న నీట్ (NEET) పరీక్షకు సంబంధించి జిల్లాలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని...
వనజ మృతిపై డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ రవీందర్ నాయక్ ఆరా 
గ్యాస్ వినియోగదారులు ఈకేవైసీ తప్పనిసరి చేసుకోవాలి
కుంజ వనజ మృతి పై డిఎంహెచ్ఓ విచారణ
సింగరేణిలో వ్రాత పరీక్షలు
తొర్రూరులో విషాదం..
. ఏసీబి చిక్కిన నర్సింహులపేట ఎంపిడిఓ రాధికా, ఎంపీఓ కిన్నెరా యాకయ్య, తో పాటు ఎంపిడిఓ కుమారుడు..