పాలకుర్తి ఎంపీడీవో కార్యాలయం లో పాలకుర్తి గ్రామ మంచినీటి సహాయక ధ్రువీకరణ సర్టిఫికెట్ల అందజేత*

గ్రామపంచాయతీ మంచినీటి సహాయకుల ద్వారా త్వరిత గతిన సమస్యల పరిష్కారం.

On

Screenshot_2024-10-19-21-37-39-23_6012fa4d4ddec268fc5c7112cbb265e7Screenshot_2024-10-19-21-37-39-23_6012fa4d4ddec268fc5c7112cbb265e7 పాలకుర్తి మండల ఎంపీడీవో కార్యాలయం లో గ్రామ మంచినీటి సహాయక ధ్రువీకరణ సర్టిఫికెట్ల అందజేత*
న్యూస్  ఇండియా తెలుగు, పాలకుర్తి నియోజకవర్గం. ప్రతినిధి: ఘణపురం రంజిత్ కుమార్, అక్టోబర్ 19,
పాలకుర్తి నియోజకవర్గం  కేంద్రంలో ని ఎంపీడీవో కార్యాలయంలో అన్ని  గ్రామాల పరిధిలో పనిచేస్తున్న మున్సిపాలిటీ సిబ్బందికి మంచినీటి సహాయక శిక్షణను అనగా చేతిపంపు రిపేర్, మరియు ఎలక్ట్రిక్ సింగల్ ఫేజ్, మరియు ప్యానెల్ బోర్డు రిపేర్, ప్లంబింగ్ పైప్ లైన్ లీకేజీ, గేటు వాల్ రిపేర్లు, నీటీ నాణ్యత పై అవగాహన కార్యక్రమాన్ని గత నాలుగు రోజుల నుంచి ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను వారికి ఈరోజు పాలకుర్తి ఎంపీడీవో, డి పీ ఓ, మరియు మిషన్ భగీరథ ఏఈ, లు మంచినీటి సహాయకునీ యొక్క ధ్రువీకరణ పత్రాన్ని సిబ్బందికి అందజేయడం జరిగింది. ఈ గ్రామ మంచినీటి సహాయకులు ద్వారా గ్రామాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తిన త్వరితగతి న సమస్యలను పరిష్కరించుకోవచ్చు అని అన్నారు.

Views: 234
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

న్యాయవాదిపై దాడిని నిరసిస్తూ తొర్రూరు బార్ అసోసియేషన్ విధుల బహిష్కరణ న్యాయవాదిపై దాడిని నిరసిస్తూ తొర్రూరు బార్ అసోసియేషన్ విధుల బహిష్కరణ
మహబూబాబాద్ జిల్లా – తొర్రూరు: న్యాయవాదిపై జరిగిన దాడిని నిరసిస్తూ తొర్రూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన చేపట్టారు.న్యాయవాదిపై దాడి చేయడం తీవ్రంగా...
తొర్రూరులో గుడుంబాపై పోలీసుల దాడులు
అంబర్‌పేట్‌లో 20 క్వింటాళ్ల  పీడీఎస్ బియ్యం స్వాధీనం..
మాకు ఈ టీచర్ వద్దు.. మా పిల్లల భవిష్యత్తును కాపాడండి
కార్పొరేట్ విధానాలను నిరసిస్తూ జైలు భరో
కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై సీపీఐ ప్రజా చైతన్య ప్రచార యాత్ర
ఏపీ ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం..