సన్నీ లియోన్ కి మంత్రి నరోత్తమ్ మిశ్రా సీరియస్ వార్నింగ్

On

బాలీవుడ్ నటి సన్నీ లియోన్ తాజాగా నటించిన మధుబన్ సాంగ్‌.. వివాదాస్పద మవుతోంది. ఈ పాట హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందని.. వెంటనే సాంగ్‌ తొలగించాలని మధ్యప్రదేశ్‌ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. షరీబ్, తీషి పాడిన మధుబన్‌ మే రాధిక నాచే పాట ఈనెల 22న విడుదలైంది. ఈ సాంగ్‌లో బాలీవుడ్ నటి సన్నీ లియోన్ సందడి చేసింది. అయితే ఈ పాటపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన కొందరు […]

బాలీవుడ్ నటి సన్నీ లియోన్ తాజాగా నటించిన మధుబన్ సాంగ్‌.. వివాదాస్పద మవుతోంది. ఈ పాట హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందని.. వెంటనే సాంగ్‌ తొలగించాలని మధ్యప్రదేశ్‌ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. షరీబ్, తీషి పాడిన మధుబన్‌ మే రాధిక నాచే పాట ఈనెల 22న విడుదలైంది. ఈ సాంగ్‌లో బాలీవుడ్ నటి సన్నీ లియోన్ సందడి చేసింది. అయితే ఈ పాటపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన కొందరు అర్చకులు తీవ్రంగా విమర్శలు గుప్పించారు. 1960లో వచ్చిన కోహినూర్‌ సినిమాలోని మధుబన్‌ మే రాధిక నాచే రే అనే పాటను పోలి ఉందన్నారు

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

మహిళ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా కళాశాల వార్షికోత్సవ వేడుకలు మహిళ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా కళాశాల వార్షికోత్సవ వేడుకలు
ఖమ్మం ఏప్రిల్ 10 ఖమ్మం న్యూస్ ప్రతినిధి: ఖమ్మం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కళాశాల ప్రిన్సిపల్ భానోత్ రెడ్డి ఆధ్వర్యంలో కళాశాల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు....
ఆపదలో ఆపన్నహస్తం....!!
యువ నాయకత్వానికి ప్రతీక బంటి అన్న..
ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి ఉత్సవాలు..
ఫీజు రీయింబర్స్మెంట్ పై హై కోర్టు వ్యాఖ్యలు బాధాకరం
భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా పోలీసుల నాకాబందీ
మేరా యువ భారత్ ఆధ్వర్యంలో యువ మండల్ వికాస్ అభియాన్