సన్నీ లియోన్ కి మంత్రి నరోత్తమ్ మిశ్రా సీరియస్ వార్నింగ్

On

బాలీవుడ్ నటి సన్నీ లియోన్ తాజాగా నటించిన మధుబన్ సాంగ్‌.. వివాదాస్పద మవుతోంది. ఈ పాట హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందని.. వెంటనే సాంగ్‌ తొలగించాలని మధ్యప్రదేశ్‌ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. షరీబ్, తీషి పాడిన మధుబన్‌ మే రాధిక నాచే పాట ఈనెల 22న విడుదలైంది. ఈ సాంగ్‌లో బాలీవుడ్ నటి సన్నీ లియోన్ సందడి చేసింది. అయితే ఈ పాటపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన కొందరు […]

బాలీవుడ్ నటి సన్నీ లియోన్ తాజాగా నటించిన మధుబన్ సాంగ్‌.. వివాదాస్పద మవుతోంది. ఈ పాట హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందని.. వెంటనే సాంగ్‌ తొలగించాలని మధ్యప్రదేశ్‌ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. షరీబ్, తీషి పాడిన మధుబన్‌ మే రాధిక నాచే పాట ఈనెల 22న విడుదలైంది. ఈ సాంగ్‌లో బాలీవుడ్ నటి సన్నీ లియోన్ సందడి చేసింది. అయితే ఈ పాటపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన కొందరు అర్చకులు తీవ్రంగా విమర్శలు గుప్పించారు. 1960లో వచ్చిన కోహినూర్‌ సినిమాలోని మధుబన్‌ మే రాధిక నాచే రే అనే పాటను పోలి ఉందన్నారు

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

శ్రీ ఇందు ఇంజినీరింగ్ కాలేజీ భవనం పైనుంచి పడి ఒడిశా కార్మికుడు మృతి.. శ్రీ ఇందు ఇంజినీరింగ్ కాలేజీ భవనం పైనుంచి పడి ఒడిశా కార్మికుడు మృతి..
శ్రీ ఇందు ఇంజినీరింగ్ కాలేజీ భవనం పైనుంచి పడి ఒడిశా కార్మికుడు మృతి.. పోలీసులకు సమాచారం ఇవ్వడంలో తాత్సారం.. గుట్టుచప్పుడు కాకుండా మృతదేహం తరలింపు... పోస్టుమార్టం అనంతరం...
బల్దియా అంటేనే అవినీతి కంపు..!
కాంగ్రెస్ కార్యాలయానికి భూమి కేటాయింపు
వరిదాన్యం కేంద్రాలపై సమీక్ష సమావేశం
తొర్రూర్ బస్టాండ్ సెంటర్లు గ్రానైట్ లారీ బోల్తా
తొర్రూర్ బస్టాండ్ సెంటర్లో గ్రానైట్ లారీ బోల్తా
సెల్ఫ్ గ్రూమింగ్ ప్రతి యువతికి అవసరం..