పటాసుల అమ్మకానికి అనుమతులు ఇచ్చారా.. లేదా?

ప్రమాదం జరిగితే బాధ్యులు ఎవరు..? ఫైర్ ఇంజన్ జాడ లేదాయే....

On
పటాసుల అమ్మకానికి అనుమతులు ఇచ్చారా.. లేదా?

అయినా పట్టించుకోని ప్రభుత్వ యంత్రాంగం

IMG20241030134049కొత్తగూడెం(న్యూస్ ఇండియా)అక్టోబర్ 30: దీపావళి పండుగ సందర్భంగా కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో ఏర్పాటుచేసిన టపాసుల దుకాణాలకు అనుమతులు వచ్చాయా..? అనే ప్రశ్నకు లేవు అనే అపోహలకు తవ్విస్తున్నది. టపాసుల దుకాణాలు ఏర్పాటుచేసిన దుకాణదారులు నిబంధనలు తుంగలో తొక్కి ఏమైనా అనివార్య కారణాలవల్ల ప్రమాదం సంభవిస్తే భారీ ఎత్తులో ప్రాణ నష్టం జరుగుతాయని అనుమానాలకు దారితీస్తుంది. వీటితోపాటు ముఖ్యంగా అందుబాటులో ఫైర్ ఇంజన్ కూడా జాడలేదాయే...?అసలు టపాసుల దుకాణాలకు లైసెన్స్ లు కలిగి ఉన్నాయా.. లేదా...? దీనికి సంబంధించిన అధికారులు మొద్దు నిద్ర వీడి ప్రాణనష్టం జరగకముందే మేల్కొనవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అధికారులు టపాసుల దుకాణాలు ఏర్పాటు చేసిన దుకాణాలపై ఒక నజర్ వేసి సేఫ్టీ ప్రికాషన్ పాటిస్తున్నారా లేదా అన్న విషయంలో పాటించని వారిపై తగు చర్యలు తీసుకొని ప్రమాదం సంప్రదించకుండా ముందే మేలుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.

 

Read More సీఎం సభ విజయవంతంపై ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి హర్షం..

 

 

Views: 125
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

.   ఏసీబి చిక్కిన నర్సింహులపేట ఎంపిడిఓ రాధికా, ఎంపీఓ కిన్నెరా యాకయ్య, తో పాటు ఎంపిడిఓ కుమారుడు.. . ఏసీబి చిక్కిన నర్సింహులపేట ఎంపిడిఓ రాధికా, ఎంపీఓ కిన్నెరా యాకయ్య, తో పాటు ఎంపిడిఓ కుమారుడు..
మహబూబాబాద్ జిల్లా : ఏసీబి చిక్కిన నర్సింహులపేట ఎంపిడిఓ రాధికా, ఎంపీఓ కిన్నెరా యాకయ్య, తో పాటు ఎంపిడిఓ కుమారుడు.. పడమటి గూడెం గ్రామంలో ఓ వెంచర్...
భవిష్యత్ తరాలకు ప్రపంచ స్థాయి నగరం..
గంజాయి నిర్మూలనే లక్ష్యంగా తొర్రూరు పోలీసుల ముమ్మర తనిఖీలు
గంజాయి రవాణా కేసు నిందితుడి అరెస్ట్
సీఎం సభ విజయవంతంపై ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి హర్షం..
అనుకూలమైన భూమిని వదిలి గుట్టలపై మార్కెట్ ఎందుకు..?
కొహెడ రైతులకు పరిహారం ఇవ్వకుండా ఫ్రూట్ మార్కెట్ శంకుస్థాపనా?