పంచ గ్రామాల భూ సమస్య పరిష్కరించాలి

ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబుకి విజ్ఞప్తి చేసిన

By Venkat
On
పంచ గ్రామాల భూ సమస్య పరిష్కరించాలి

పెందుర్తి ఇండిపెండెంట్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే కాండేట్ ఆడారి నాగరాజు తదితరులు

ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబుకి వివిధ వర్గాల నుంచి వినతలు విజ్ఞప్తులు వస్తున్నాయి దశాబ్దాలుగా పరిష్కారం కానీ పంచ గ్రామాల భూ సమస్యను పరిష్కరించాలని పెందుర్తి ఇండిపెండెంట్ కంటెస్టెంట్స్ సభ్యులు విజ్ఞప్తి చేశారు ప్రధానంగా ఈ సమస్య వల్ల ఎక్కువగా నిరుపేదలు 100 120 150 గజల భూములు ఉన్నవాళ్లు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఇల్లు కట్టుకోలేక స్థలాన్ని అమ్ముకోలేక కూలిపోయే స్థితిలో ఉన్న ఇంట్లోనే నివసిస్తున్నారని ఆడారి నాగరాజు ఆవేదన వ్యక్తం చేశారు ఎలాగైనా ఈ సమస్యను ప్రభుత్వం పరిష్కరించాలని పెందుర్తి నియోజకవర్గం పంచ గ్రామాల భూ సమస్య బాధితులు తరఫున ఆయన ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి విజ్ఞప్తి చేశారు తమ విజ్ఞప్తిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించి పరిష్కారం చూపుతారని ఆడారి నాగరాజు ఆశాభావం వ్యక్తం చేశారు ఆడారి నాగరాజు తో పొన్నాడ అప్పలనాయుడు సన్యాసిరావు ఏలూరు వెంకటరమణ పాల్గొన్నారు. IMG-20241102-WA0309

Views: 270
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక... వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక...
పెద్దకడుబూరు మండలం / న్యూస్ ఇండియా ప్రతినిధి షబ్బీర్ షా జూలై 01 :-  వైయస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి...
నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి జగన్ సార్..!
పెద్దకడుబూరు మండలం : డ్రైనేజీలు, వీధిలైట్లు మరియు త్రాగునిటీ సమస్యలు పరిష్కరించండి... సిపిఐ
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'
ఘనంగా ఐరిస్ ఫ్లోరేట్స్ వరల్డ్ స్కూల్ ప్రారంభం..