ఇటికాలపల్లిలో స్వచ్ఛమైన ఈత కల్లు లభ్యం...

- గౌడ సంఘం అధ్యక్షులు దూడల రమేష్ గౌడ్...

By Ramesh
On
ఇటికాలపల్లిలో స్వచ్ఛమైన ఈత కల్లు లభ్యం...

న్యూస్ ఇండియా తెలుగు, నవంబర్ 12 (బచ్చన్నపేట మండల రిపోర్టర్ జేరిపోతుల రమేష్)

 

Read More ఔరవాణి గ్రామంలో బి ఆర్ ఎస్ గ్రామ అధ్యక్షుడిగా ముక్కాముల శ్రీనివాస్ ఎన్నిక

జనగామ నియోజకవర్గం బచ్చన్నపేట మండలంలోని ఇటికాలపల్లి గ్రామంలో స్వచ్ఛమైన ఈత కల్లు లభ్యం అవుతున్నట్లు గౌడ సంఘం అధ్యక్షులు దూడల రమేష్ గౌడ్ తెలిపారు.చెట్ల ద్వారా ప్రకృతి ప్రసాదించే కల్లు తాగడం ద్వారా ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా.. ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడుతుందన్నారు.ఈత కల్లు కొంచెం తీపిగా, మృదువుగా ఉంటుందని,ఈత కల్లులో సహజమైన ఎంజైములు, ప్రొబయోటిక్స్ ఉంటాయని, ఇవి జీర్ణవ్యవస్థకు సహాయపడతాయని తెలిపారు.ప్రతి రోజు ఉదయాన్నే 8 గంటల వరకు వచ్చి కల్లు తీసి 2 లీ. రూ.100 చోప్పున అమ్ముతున్నట్లు తెలిపారు.డన్నలు చెక్కిల్ల కిష్టయ్య,దూడల బాలయ్య,బత్తిని వెంకటేష్,సుద్దల సిద్దులు,నేరేళ్ళ పర్షరాములు,నేరేళ్ళ సత్తయ్య,బైరగోనీ చిన్న ఓజేల్ ఉన్నారు.

 

IMG_20241111_084531

Views: 8
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

ఎన్నికలు సజావుగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి ఎన్నికలు సజావుగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి
విలేకరుల సమావేశంలో డిఎస్పి ఆదినారాయణ
27 డివిజన్ నుంచి భారీ మెజార్టీతో గెలిపించండి: మద్దెల సుధారాణి 
వైద్య సేవ నుంచి ప్రజా సేవకు 11వ వార్డు బరిలో డాక్టర్ పొనుగోటి సోమేశ్వరరావు
అభివృద్ధికి గుర్తు కమలం పొంగులేటి సుధాకర్ రెడ్డి
తొర్రూర్ మున్సిపాలిటీ 8వ వార్డులో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వినూత్న ఇంటింటి ప్రచారం
ఆడబిడ్డను ఆదరించి మున్సిపాలిటీకి పంపించాలని కోరుతూ, తొర్రూరు మున్సిపాలిటీ 9వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి పంజా కల్పన
ఔరవాణి గ్రామంలో బి ఆర్ ఎస్ గ్రామ అధ్యక్షుడిగా ముక్కాముల శ్రీనివాస్ ఎన్నిక