ఇటికాలపల్లిలో స్వచ్ఛమైన ఈత కల్లు లభ్యం...

- గౌడ సంఘం అధ్యక్షులు దూడల రమేష్ గౌడ్...

On
ఇటికాలపల్లిలో స్వచ్ఛమైన ఈత కల్లు లభ్యం...

న్యూస్ ఇండియా తెలుగు, నవంబర్ 12 (బచ్చన్నపేట మండల రిపోర్టర్ జేరిపోతుల రమేష్)

 

Read More తొర్రూరులో ఎంజీ1 ఈవీ స్కూటర్ల గ్రాండ్‌ లాంచింగ్‌...

జనగామ నియోజకవర్గం బచ్చన్నపేట మండలంలోని ఇటికాలపల్లి గ్రామంలో స్వచ్ఛమైన ఈత కల్లు లభ్యం అవుతున్నట్లు గౌడ సంఘం అధ్యక్షులు దూడల రమేష్ గౌడ్ తెలిపారు.చెట్ల ద్వారా ప్రకృతి ప్రసాదించే కల్లు తాగడం ద్వారా ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా.. ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడుతుందన్నారు.ఈత కల్లు కొంచెం తీపిగా, మృదువుగా ఉంటుందని,ఈత కల్లులో సహజమైన ఎంజైములు, ప్రొబయోటిక్స్ ఉంటాయని, ఇవి జీర్ణవ్యవస్థకు సహాయపడతాయని తెలిపారు.ప్రతి రోజు ఉదయాన్నే 8 గంటల వరకు వచ్చి కల్లు తీసి 2 లీ. రూ.100 చోప్పున అమ్ముతున్నట్లు తెలిపారు.డన్నలు చెక్కిల్ల కిష్టయ్య,దూడల బాలయ్య,బత్తిని వెంకటేష్,సుద్దల సిద్దులు,నేరేళ్ళ పర్షరాములు,నేరేళ్ళ సత్తయ్య,బైరగోనీ చిన్న ఓజేల్ ఉన్నారు.

 

IMG_20241111_084531

Read More మంగళ్పల్లిలో ఆక్రమణల తొలగింపు..

Views: 25
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

మంగళ్పల్లిలో ఆక్రమణల తొలగింపు.. మంగళ్పల్లిలో ఆక్రమణల తొలగింపు..
మంగళ్పల్లిలో ఆక్రమణల తొలగింపు.. రోడ్డు ఆక్రమణలను తొలగిస్తున్న జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ అధికారులు ఆదిభట్ల, ఆగస్టు 19 న్యూస్ ఇండియా ప్రతినిధి: మంగళ్పల్లిలో ప్రధాన రహదారిపై ఆక్రమణలపై...
గుడుంబా నిర్మూలనకు పోలీసుల కఠిన చర్యలు
తొర్రూరులో ఎంజీ1 ఈవీ స్కూటర్ల గ్రాండ్‌ లాంచింగ్‌...
గుడుంబా స్థావరాలపై పోలీసుల ఉక్కుపాదం
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మృతి ఘటనకు కారణమైన నిందితుల అరెస్ట్
న్యాయవాదిపై దాడిని నిరసిస్తూ తొర్రూరు బార్ అసోసియేషన్ విధుల బహిష్కరణ
తొర్రూరులో గుడుంబాపై పోలీసుల దాడులు