ఉత్తర తెలంగాణ కళానిలయం

కాలోజీ కళాక్షేత్రం

By Venkat
On
ఉత్తర తెలంగాణ కళానిలయం

కవి కళాకారుడు మాన్యపు భుజేoదర్

కాళోజీ కళాక్షేత్రం హన్మకొండలో కాళోజీ కళాక్షేత్రం ప్రారంభోత్సవం సందర్భంగా కాళోజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కవి సమ్మేళనంలో కవితా గానం చేస్తున్న జనగామ జిల్లా పాలకుర్తి ప్రాంతము నుండి బమ్మెర పోతన సాహిత్య కళావేదిక వ్యవస్థాపక అధ్యక్షులు కవి కళాకారుడు రచయిత మాన్యపు భుజేందర్ 

తాను గానం చేసిన కవిత జోహార్ తెలంగాణ అక్షర శిఖరం ప్రజాకవి కాళోజీ అనే కవిత చదివారు.

సాహితీ ప్రముఖులు కవి బన్న అయిలయ్య ,వీఆర్ విద్యార్థి,

పొట్లపల్లి శ్రీనివాసారావు , అనిశెట్టి రజిత, కూడా చైర్మన్ మహేందర్ రెడ్డి,

బిల్ల మహేందర్ ,

సిరాజుద్దిన్,అన్వర్,

పల్లేరు వీరస్వామి కవి సమ్మేళనానికి విచ్చేసిన కవులందరి ప్రశంసలు అందుకోవడం జరిగినది.

అందులో కాళోజీ కళాక్షేత్రంలో మొదటి కవిసమ్మేళనంలో తాను పాల్గొనడం తన పూర్వజన్మ సుకృతం అని కవి మాన్యపు భుజేందర్ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ కాళోజీ కళాక్షేత్రాన్ని పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఉత్తర తెలంగాణ కళానిలయం కాళోజి క్షేత్రం అని భుజేoదర్ కొనియాడారు. బమ్మెర పోతన పర్యాటక పనులను కూడా త్వరలో పూర్తి చేసి పాలకుర్తి ప్రాంత కవులకు తగిన గుర్తింపునిస్తు ప్రభుత్వం ముందుకు సాగాలని కవిగా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.IMG-20241121-WA0183

Views: 8
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించండి  సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించండి 
పాల్వంచ (న్యూస్ ఇండియ) డిసెంబర్ 13:ఈ నెల 14 వ తేదీన జరగనున్న పంచాయితీ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్న సర్పంచ్,వార్డు సభ్యులను...
ఉప్పలచాలక గ్రామ సర్పంచిగా గెలుపొందిన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శారద చందు
మూలగూడెం గ్రామ సర్పంచిగా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జర్పుల రవీందర్ విజయం
పంగిడి గ్రామ సర్పంచ్ గా గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థి భూక్యా స్వాతి
ఒక్క ఓటుతో గెలిచిన బిఆర్ఎస్ అభ్యర్థి నునావత్ పెంట్యా
కొమ్మనేపల్లి గ్రామ సర్పంచ్ బరిలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ధర్మసోత్ కిషన్
కామేపల్లి మండలం ముచ్చర్ల గ్రామ సర్పంచ్ బరిలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జాటోత్ జాయ్ లూసీ