వాటర్ పైపు లైన్ పగిలి వరదలయి ప్రవహిస్తున్న నీరు
అండర్ బ్రిడ్జి వద్ద ప్రమాదకరంగా నీటి ప్రవాహం
On
ఇప్పటివరకు పట్టించుకోని సంబంధిత అధికారులు
కొత్తగూడెం(న్యూస్ఇండియానరేష్)నవంబర 28: కొత్తగూడెం పట్టణంలోని రామా టాకీస్ ఏరియాలో సింగరేణి వాటర్ పైపు లైన్ పగిలి నీరు వరదలై పారుతూ స్థానిక రైల్వే అండర్ బ్రిడ్జి వరకు నీరు ప్రవహిస్తుంది.అర్ధరాత్రి సమయంలో ఈ పైప్ లైన్ పగిలిందని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటివరకు సింగరేణి అధికారులు దృష్టి పెట్టలేదు. త్వరితగతిన మరమ్మతులు చేయక పోతే వాహనదారులు ప్రమాదన బారిన పడే అవకాశం లేకపోలేదు .
Views: 0
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
01 Jul 2025 20:29:57
పెద్దకడుబూరు మండలం / న్యూస్ ఇండియా ప్రతినిధి షబ్బీర్ షా జూలై 01 :- వైయస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి...
Comment List