వాటర్ పైపు లైన్ పగిలి వరదలయి ప్రవహిస్తున్న నీరు
అండర్ బ్రిడ్జి వద్ద ప్రమాదకరంగా నీటి ప్రవాహం
On
ఇప్పటివరకు పట్టించుకోని సంబంధిత అధికారులు
కొత్తగూడెం(న్యూస్ఇండియానరేష్)నవంబర 28: కొత్తగూడెం పట్టణంలోని రామా టాకీస్ ఏరియాలో సింగరేణి వాటర్ పైపు లైన్ పగిలి నీరు వరదలై పారుతూ స్థానిక రైల్వే అండర్ బ్రిడ్జి వరకు నీరు ప్రవహిస్తుంది.అర్ధరాత్రి సమయంలో ఈ పైప్ లైన్ పగిలిందని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటివరకు సింగరేణి అధికారులు దృష్టి పెట్టలేదు. త్వరితగతిన మరమ్మతులు చేయక పోతే వాహనదారులు ప్రమాదన బారిన పడే అవకాశం లేకపోలేదు .
Views: 2
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
13 Dec 2025 21:39:23
పాల్వంచ (న్యూస్ ఇండియ) డిసెంబర్ 13:ఈ నెల 14 వ తేదీన జరగనున్న పంచాయితీ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్న సర్పంచ్,వార్డు సభ్యులను...

Comment List