కేజీబీవీ స్కూల్ ను సందర్శించి విద్యార్తినిలతో కలిసి భోజనం చేసిన శ్రీరంగాపూర్ మండల కాంగ్రెస్ నాయకులు

న్యూస్ ఇండియా శ్రీరంగాపూర్

By Naresh
On

కేజీబీవీ స్కూల్ ను సందర్శించిన కాంగ్రెస్ నాయకులు

కేజీబీవీ స్కూల్ ను సందర్శించి, విద్యార్తినిలతో కలిసి భోజనం చేసిన 
శ్రీరంగాపూర్ మండల కాంగ్రెస్ నాయకులు

న్యూస్ ఇండియా శ్రీరంగాపూర్ PSX_20241203_194535

శ్రీ రంగాపూర్ మండల కేంద్రంలోని కేజీబీవీ స్కూల్ నందు వనపర్తి ఎమ్మెల్యే గౌ" శ్రీ తూడి మేఘా రెడ్డి ఆదేశాలమేరకు శ్రీ రంగాపూర్ మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ హరి రాజు మరియు మండల ఎస్సి సెల్ ప్రధాన కార్యదర్శి జె ఆశన్న  కేజీబీవీ స్కూల్ ను సందర్శించి విద్యార్థులతో కలిసి భోజనం చేసి వసతులను మరియు భోజనం ను పరిశీలించడం జరిగింది.
శ్రీ హరిరాజు విద్యార్తినిలతో మాట్లాడుతూ 
కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు *మెస్ ఛార్జిలు పెంచడంతో
రోజూ మీకు నాణ్యమైన భోజనం మంచి కర్రీస్ అందుతున్నాయా అని విద్యార్థులకు వంట వండే వంటగదిని పరిశీలించి,బియ్యం ను మరియు కూరగాయలను ఎప్పటికప్పుడు తాజా కూరగాయలు వాడాలని రోజూ ఉదయం టిఫిన్ లో వాడే రవ్వను పరిశీలించారు.
విద్యార్తినిలను మీకు అన్ని సక్రమంగా అందుతున్నాయా అని అడగడం జరిగింది.
దీనికి విద్యార్థులు మాట్లాడుతూ
కాంగ్రెస్ ప్రభుత్వం మాకు మెస్ ఛార్జిలు పెంచడంవలన మాకు చాలా లబ్ది చేకూరిందని, మాకు ప్రతిరోజు స్కూల్ లో నాణ్యమైన ఆకుకూరలతో పండ్లు మరియు గుడ్లు తో భోజనం అందుతుందని ఇందుకు సహకరించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి కి మరియు వనపర్తి ఎమ్మెల్యే గౌ" శ్రీ తూడి మేఘా రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఇట్టి కార్యక్రమంలో శ్రీరంగాపూర్ మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీహరి రాజు మండల ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి జె ఆశన్న కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ వాణి మరియు కేజీబీవీ స్కూల్ స్టాప్ తదితరులు పాల్గొన్నారు.

Views: 5
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక... వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక...
పెద్దకడుబూరు మండలం / న్యూస్ ఇండియా ప్రతినిధి షబ్బీర్ షా జూలై 01 :-  వైయస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి...
నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి జగన్ సార్..!
పెద్దకడుబూరు మండలం : డ్రైనేజీలు, వీధిలైట్లు మరియు త్రాగునిటీ సమస్యలు పరిష్కరించండి... సిపిఐ
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'
ఘనంగా ఐరిస్ ఫ్లోరేట్స్ వరల్డ్ స్కూల్ ప్రారంభం..