జాతీయ రహదారి 65 నెంబర్ పై శ్రీ దుర్గా విలాస్ హోటల్ ప్రారంభించిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

On
జాతీయ రహదారి 65 నెంబర్ పై శ్రీ దుర్గా విలాస్ హోటల్ ప్రారంభించిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

 

న్యూస్ ఇండియా తెలుగు డిసెంబర్ 12 (నల్గొండ జిల్లా ప్రతినిధి) నకిరేకల్ పట్టణంలోని బైపాస్ జాతీయ రహదారి 65 నెంబర్ పై నందు కందాల మహేందర్ రెడ్డి నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ దుర్గ విలాస్ హోటల్ ను ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తదన అనంతరం మాట్లాడుతూ ప్రతి ఒక్కరు స్వయంకృషిగా ఎదుగుతూ అన్ని రంగాల్లో రానుంచి నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడాలని అన్నారు,నియోజకవర్గ అభివృద్ధి చెందుతే జిల్లా అభివృద్ధి చెందుతుంది, జిల్లా అభివృద్ధి చెందుతే తెలంగాణ అభివృద్ధి చెందుతుంది అన్నారు. హోటల్ ప్రారంభోత్సవానికి వచ్చినందుకు నకిరేకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే వేముల వీరేశం కు మా యొక్క కుటుంబ సభ్యుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు అని మహేందర్ రెడ్డి తెలియజేశారు.IMG-20241212-WA0028

Views: 14

About The Author

Post Comment

Comment List

Latest News

పెద్దకడుబూరు మండలం : వైసీపీ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం..!  పెద్దకడుబూరు మండలం : వైసీపీ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం..! 
వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు వై. ప్రదీప్ రెడ్డిని కలిసిన పెద్దకడుబూరు వైసీపీ నాయకులు.
పాల్వంచలోని విద్యా సంస్థల అధినేత కేఎల్ఆర్ చిరస్మరణీయుడు
పద్మ శ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణ మాదిగ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఉప్పల్ ఎమ్మెల్యే
#Draft: Add కూటమితోనే అభివృద్ధి సాధ్యం: ఆలూరు టీడీపీ ఇన్ఛార్జిYour Title
ఎల్బీనగర్ సైబర్ వారియర్ కు రాచకొండ కమిషనర్ ప్రశంస..
కూటమి పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగం - జగనన్న 2.0 ఏంటో మేము చూపిస్తాం... ఎమ్మెల్యే వై. బాలనాగి రెడ్డి.
పెద్దకడుబూరు : మహనీయుని స్మరణలో ఘనంగా వైఎస్ఆర్ 76వ జయంతి వేడుకలు..!