అటో  డ్రైవర్లకు పోలీసుల అవగాహన సదస్సు 

డిఎస్పీ రెహమాన్ ఆధ్వర్యంలో కార్యక్రమం

On
అటో  డ్రైవర్లకు పోలీసుల అవగాహన సదస్సు 

పాల్గొన్న సీఐలు శివప్రసాద్ ,కరుణాకర్ ,ట్రాఫిక్ ఎస్సై నరేష్ ,వన్ టౌన్ ఎస్ఐ విజయ

కొత్తగూడెం (న్యూస్ ఇండియా నరేష్)డిసెంబర్ 17: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు కొత్తగూడెం  డిఎస్పి రెహమాన్ మంగళవారం బస్టాండ్ ఆటో అడ్డా వద్ద ఆటో డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక ఆటోకు తప్పనిసరిగా టాప్ నెంబర్ ఉండాలని అన్నారు. టాప్ నెంబర్ లేని వారు దరఖాస్తును స్థానిక పోలీస్ స్టేషన్లో లేదా ఆటో అడ్డాలో ఇవ్వాలని కోరారు. మత్తు, మాదక ద్రవ్యాలకు, దురు వ్యసనాలకు అలవాటు కాకుండా కుటుంబాన్ని కాపాడుకోవాలని, మద్యం మత్తులో ఆటో నడిపి ప్రమాదాల బారిన పడొద్దని, దానివల్ల ఇతరులు కూడా ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందన్నారు. అలాగే IMG20241217125731ఈ సమావేశంలో ఆటో వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కంచర్ల జమలయ్య ఆటో డ్రైవర్లకు ఏర్పాటు చేసిన ఖాకి చొక్కాలను డీఎస్పీ చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో సిఐలు కరుణాకర్, శివ ప్రసాద్, ట్రాఫిక్ ఎస్సై నరేష్, వన్ టౌన్ ఎస్సై విజయ ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Views: 57
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

ఎన్నికలు సజావుగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి ఎన్నికలు సజావుగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి
విలేకరుల సమావేశంలో డిఎస్పి ఆదినారాయణ
27 డివిజన్ నుంచి భారీ మెజార్టీతో గెలిపించండి: మద్దెల సుధారాణి 
వైద్య సేవ నుంచి ప్రజా సేవకు 11వ వార్డు బరిలో డాక్టర్ పొనుగోటి సోమేశ్వరరావు
అభివృద్ధికి గుర్తు కమలం పొంగులేటి సుధాకర్ రెడ్డి
తొర్రూర్ మున్సిపాలిటీ 8వ వార్డులో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వినూత్న ఇంటింటి ప్రచారం
ఆడబిడ్డను ఆదరించి మున్సిపాలిటీకి పంపించాలని కోరుతూ, తొర్రూరు మున్సిపాలిటీ 9వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి పంజా కల్పన
ఔరవాణి గ్రామంలో బి ఆర్ ఎస్ గ్రామ అధ్యక్షుడిగా ముక్కాముల శ్రీనివాస్ ఎన్నిక