సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన బోనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

చెక్కు తీసుకుంటున్న అంబర్పేట గ్రామానికి చెందిన చలకాని మల్లయ్య

On
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన బోనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

 

 న్యూస్ ఇండియా తెలుగు,డిసెంబర్ 22, (నల్గొండ జిల్లా ప్రతినిధి): శాలిగౌరారం మండల పరిధిలోని అంబారిపేట గ్రామానికి చెందిన చెల్లకాని మల్లయ్య వయసు 45 మూడు నెలల క్రితం వ్యవసాయ పనుల నిమిత్తం కోసం వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో కుక్కల ఎదురుదాడిలో ఎడ్ల బండి మించి కిందపడి తీవ్ర గాయాల తో హైదరాబాదులోని ఓమ్ని ఆసుపత్రిలో చికిత్స పొందినారు ఈ నేపథ్యంలో హాస్పిటల్కు ఖర్చుల నిమిత్తం దాదాపు 3 లక్షల రూపాయలు ఖర్చయినాయి రెక్కాడితే డొక్కాడే కుటుంబాలు అలాంటిది స్నేహితులు, కుటుంబ సభ్యులతో అప్పు తెచ్చి మరి ఆసుపత్రిలో చూపించుకున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ కింద అరవై వేల రూపాయలు బోనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా అందుకున్నాడు. సందర్భంగా అతను మాట్లాడుతూ హాస్పిటల్ ఖర్చు నిమిత్తం లో కొంతైనా కొంత సహాయం అందిందని చాలా సంతోషంగా ఉంది మాలాంటి వ్యవసాయ కుటుంబాల మీద ఆధారపడిన వాళ్లకి అతి అందరిలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు రావడం ఆనందభాష్యం వ్యక్తం చేశానని తెలియజేశారు.

Views: 114

About The Author

Post Comment

Comment List

Latest News

రాజ్యాంగం దినోత్సవం రాజ్యాంగం దినోత్సవం
  పౌరుడు రాజ్యాంగంపై అవగాహన కలిగి ఉండాలని  అంబేద్కర్ వాది సోమారపూ శ్రీకాంత్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో  అంబేద్కర్ సంఘం  ఆధ్వర్యంలో భారత రాజ్యాంగం దినోత్సవం
అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటాం: కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి
డాక్టరేట్ రావడంతో బాధ్యత మరింత పెరిగింది : వాసవి కళాశాల ప్రిన్సిపాల్ డా. మాదారం విక్రమ్ గౌడ్..
పోలీస్ స్టేషన్ గోడ దూకి పారిపోతున ఎస్సై నీ వెంబడించి పట్టుకున్న ఏసీబీ అధికారులు
కన్నుల పండువగా ఆకుతోట ఆదినారాయణ కుమారుడి రిసెప్షన్ వేడుక
రాజ్ మహమ్మద్ జాన్భీ ట్రస్ట్ ఉచిత కంటి వైద్య శిబిరం
సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ హెల్పింగ్ హాండ్స్ కార్యక్రమం ద్వారా బియ్యం,పప్పు సేకరణ