సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన బోనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

చెక్కు తీసుకుంటున్న అంబర్పేట గ్రామానికి చెందిన చలకాని మల్లయ్య

On
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన బోనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

 

 న్యూస్ ఇండియా తెలుగు,డిసెంబర్ 22, (నల్గొండ జిల్లా ప్రతినిధి): శాలిగౌరారం మండల పరిధిలోని అంబారిపేట గ్రామానికి చెందిన చెల్లకాని మల్లయ్య వయసు 45 మూడు నెలల క్రితం వ్యవసాయ పనుల నిమిత్తం కోసం వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో కుక్కల ఎదురుదాడిలో ఎడ్ల బండి మించి కిందపడి తీవ్ర గాయాల తో హైదరాబాదులోని ఓమ్ని ఆసుపత్రిలో చికిత్స పొందినారు ఈ నేపథ్యంలో హాస్పిటల్కు ఖర్చుల నిమిత్తం దాదాపు 3 లక్షల రూపాయలు ఖర్చయినాయి రెక్కాడితే డొక్కాడే కుటుంబాలు అలాంటిది స్నేహితులు, కుటుంబ సభ్యులతో అప్పు తెచ్చి మరి ఆసుపత్రిలో చూపించుకున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ కింద అరవై వేల రూపాయలు బోనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా అందుకున్నాడు. సందర్భంగా అతను మాట్లాడుతూ హాస్పిటల్ ఖర్చు నిమిత్తం లో కొంతైనా కొంత సహాయం అందిందని చాలా సంతోషంగా ఉంది మాలాంటి వ్యవసాయ కుటుంబాల మీద ఆధారపడిన వాళ్లకి అతి అందరిలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు రావడం ఆనందభాష్యం వ్యక్తం చేశానని తెలియజేశారు.

Views: 92

About The Author

Post Comment

Comment List

Latest News

మర్రి"తో "మాచన" అనుభందం... మర్రి"తో "మాచన" అనుభందం...
"మర్రి"తో "మాచన" అనుభందం  "మర్రి చెన్నారెడ్డి" లో శిక్షణ అనుభవం.. రంగారెడ్డి జిల్లా, ఫిబ్రవరి 15, (న్యూస్ ఇండియా ప్రతినిధి): పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్...
ధాన్యం సేకరణ ఓ క్రతువు..
దాహార్తిని తీర్చండి
మినీ మేడారం జాతరకు  ప్రత్యేక బస్సు
డొమెస్టిక్ సిలిండర్లు హోటళ్ళ లో ఎలా ఉన్నాయ్..
ఘనంగా 49వ సింగరేణి హై స్కూల్ వార్షికోత్సవం 
రేషన్ అక్రమార్కులపై పి డి యాక్ట్ ఖాయం..