పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీత..

మాచన రఘునందన్..

On
పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీత..

2025 లో జయం మనదే

పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీత

మాచన రఘునందన్..

ఎల్బీనగర్, జనవరి 01 (న్యూస్ ఇండియా ప్రతినిధి): యువత లో శక్తి,యుక్తి మెండుగా ఉన్నాయని, వాటిని చక్కటి ప్రణాళిక ప్రకారం అమలు చేస్తే అద్భుతాలు జరుగుతాయని పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీత మాచన రఘునందన్ స్పష్టం చేశారు.2025 ఆరంభం  సందర్భంగా.."మాచన" మాట్లాడుతూ.. 2025 ను అద్భుతవత్సరం గా మలుచుకునే ఆలోచన యువత లో ఉండాలని రఘునందన్ సూచించారు.సాధన చేస్తే సాధించ లేనిది ఏదీ లేదన్నారు. దృడ సంకల్పం మనదే ఐతే అద్భుత విజయం కూడా మనదే అని చాటి చెప్పాలన్నారు.గ్రూప్స్, సివిల్స్, ఇలా ఏ పోటీ పరీక్ష లో ఐనా అసాధారణమైన తపన తో అగ్రగాములుగా నిలిచి తానేంటో, తామేమిటో నిరూపించుకోవాలని మాచన రఘునందన్ అభిలషించారు.విద్యార్దులకు, యువత 2025 నభూతో న భవిష్యతి అన్న రీతిలో ఉండేలా చక్కటి కార్యాచరణ ప్రణాళిక

IMG-20241230-WA0558
మాచన రఘునందన్..

తో కృషి చెయ్యాలన్నారు.

Views: 27
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

సర్దార్ @150 ఐక్యత ప్రచారం ప్రారంభం  పరిచయం. సర్దార్ @150 ఐక్యత ప్రచారం ప్రారంభం  పరిచయం.
కేంద్ర యువజన సర్వీసులు మరియు క్రీడా వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మైభారత్ ద్వారా వికసిత భారత్ పాదయాత్రలను నిర్వహించనుంది.ఈ వినూత్న కార్యక్రమం ద్వారా భారతదేశం యొక్క...
మాజీ మంత్రి కుటుంబాన్ని పరామర్శించిన హరగోపాల్ గౌడ్ సాయి గణేష్
ఒక్కరి నేత్రదానంతో ఇద్దరికీ కంటిచూపు
సంగారెడ్డి రూరల్ ఎస్‌ఐ రవీందర్‌ పై సస్పెన్షన్ వేటు..
ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన: ముత్యాల రాజశేఖర్ రావు..
జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు
ఖమ్మం నగర ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ నూతన కమిటీ