పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీత..

మాచన రఘునందన్..

On
పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీత..

2025 లో జయం మనదే

పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీత

మాచన రఘునందన్..

ఎల్బీనగర్, జనవరి 01 (న్యూస్ ఇండియా ప్రతినిధి): యువత లో శక్తి,యుక్తి మెండుగా ఉన్నాయని, వాటిని చక్కటి ప్రణాళిక ప్రకారం అమలు చేస్తే అద్భుతాలు జరుగుతాయని పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీత మాచన రఘునందన్ స్పష్టం చేశారు.2025 ఆరంభం  సందర్భంగా.."మాచన" మాట్లాడుతూ.. 2025 ను అద్భుతవత్సరం గా మలుచుకునే ఆలోచన యువత లో ఉండాలని రఘునందన్ సూచించారు.సాధన చేస్తే సాధించ లేనిది ఏదీ లేదన్నారు. దృడ సంకల్పం మనదే ఐతే అద్భుత విజయం కూడా మనదే అని చాటి చెప్పాలన్నారు.గ్రూప్స్, సివిల్స్, ఇలా ఏ పోటీ పరీక్ష లో ఐనా అసాధారణమైన తపన తో అగ్రగాములుగా నిలిచి తానేంటో, తామేమిటో నిరూపించుకోవాలని మాచన రఘునందన్ అభిలషించారు.విద్యార్దులకు, యువత 2025 నభూతో న భవిష్యతి అన్న రీతిలో ఉండేలా చక్కటి కార్యాచరణ ప్రణాళిక

IMG-20241230-WA0558
మాచన రఘునందన్..

తో కృషి చెయ్యాలన్నారు.

Views: 127
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

హెల్మెట్ పెట్టుకొని వాహనం నడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్న హెల్మెట్ పెట్టుకొని వాహనం నడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్న
డోర్నకల్ ఏప్రిల్ 14 న్యూస్: డోర్నకల్ మండలం వెన్నారం గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్135 జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.గ్రామ సర్పంచ్ జక్కుల కౌసల్య అంబేద్కర్ విగ్రహానికి...
ఇంటర్ ఫలితాలలో వెలాసిటీ కళాశాల విజయకేతనం
ఖమ్మంలో వెలాసిటీ కళాశాలలో ఎదురులేని ఫలితాలు
మహిళ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా కళాశాల వార్షికోత్సవ వేడుకలు
ఆపదలో ఆపన్నహస్తం....!!
యువ నాయకత్వానికి ప్రతీక బంటి అన్న..
ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి ఉత్సవాలు..