సల్లం బ్రదర్స్ ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ 

సేవా కార్యక్రమంలో సోనుసూద్ ఫ్యాన్సు మరియు ఎస్.కె సత్తార్

On
సల్లం బ్రదర్స్ ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ 

కొత్తగూడెం (న్యూస్ ఇండియా నరేష్) జనవరి 3: సల్లం బ్రదర్స్ ఆధ్వర్యంలో కొత్తగూడెం బస్టాండ్ లో శుక్రవారం యాచకులకు దుప్పట్ల పంపిణీ చేశారు. సల్లం బ్రదర్స్ అయినా సల్లం చంగయ్య, సల్లం లక్ష్మీనారాయణ, సల్లం బాలరాజు, సల్లం శంకర్, వారి తల్లిదండ్రులైన బాలయ్య మల్లమ్మ జ్ఞాపకార్ధంగా గత పది సంవత్సరాల నుంచి వృద్ధాశ్రమంలో, అనాధ ఆశ్రమంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ తల్లిదండ్రుల మీద ఉన్న ప్రేమను చాటుతున్నారు . సల్లం కుటుంబంలోని రాజనర్స్ ఆమె జ్ఞాపకార్థం నూతన సంవత్సర రోజున 40 వేల ఖర్చుతో పాల్వంచ పెద్దమ్మ గుడి సన్నిధిలో  వాటర్ ట్యాంక్ నిర్మించామని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని సల్లం బ్రదర్స్ తెలిపారు. ప్రముఖ హీరో సోనుసూద్ ఫ్యాన్సు వీరాభిమాని అయిన ఎస్.కె సత్తార్ తో కలిసి  ఈ దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సత్తార్ మాట్లాడుతూ తమ రియల్ హీరో సోనుసూద్ సినిమా ఫథ్ సూపర్ హిట్ కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొండ ప్రసాద్, అహ్మద్ పాషా, యాకూబ్, శివ, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Views: 16
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

రఘునాధపాలెం మండలం కె.వి బంజర గ్రామ సర్పంచ్ బరిలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి భూక్య సరిత రఘునాధపాలెం మండలం కె.వి బంజర గ్రామ సర్పంచ్ బరిలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి భూక్య సరిత
ఖమ్మం డిసెంబర్ 8 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) ఖమ్మం రఘునాథపాలెం మండలం కేవీ బంజర గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి భూక్యా...
రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ అభ్యర్థి భూక్య నాగేశ్వరరావు
చెరువు కొమ్ముతండా గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భుక్య భాష
అతి చిన్న వయసులో సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన మాలోతు భార్గవి
ఉప సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుగులోతు నాగేశ్వరరావు
తండ్రి బాటలో తనయుడు గుగులోతు మూర్తి
చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రతిభ చాటుతున్న ఆకుల చంద్ర దీప్షిక