స్వతంత్రులా..మజాకా?

On

బుడ్డోడు బుడ్డోడు అంటే గుడ్డలీడదీసి కొడతా అన్నట్లు..మునుగోడు ఉప ఎన్నికల్లో చిన్నపార్టీలు, స్వతంత్ర అభ్యర్ధులు ప్రధాన పార్టీలకు చుక్కలు చూపించారు. ఊహించని విధంగా ఉప ఎన్నికల్లో స్వతంత్రులు తమ తడాఖా చూపించారు. అభ్యర్ధుల గెలుపోటముల్ని ప్రభావితం చేశారు. మూడు ప్రధాన పార్టీల తర్వాత పలు పార్టీలు,స్వతంత్ర అభ్యర్థులు భారీగానే ఓట్లు కొల్లగొట్టారు. బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థి అంధోజు శంకరా చారి 4145 ఓట్లు వచ్చాయి. సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి అభ్యర్థి మరమొని శ్రీశైలం యాదవ్ 2407( […]

బుడ్డోడు బుడ్డోడు అంటే గుడ్డలీడదీసి కొడతా అన్నట్లు..మునుగోడు ఉప ఎన్నికల్లో చిన్నపార్టీలు, స్వతంత్ర అభ్యర్ధులు ప్రధాన పార్టీలకు చుక్కలు చూపించారు.

ఊహించని విధంగా ఉప ఎన్నికల్లో స్వతంత్రులు తమ తడాఖా చూపించారు. అభ్యర్ధుల గెలుపోటముల్ని ప్రభావితం చేశారు. మూడు ప్రధాన పార్టీల తర్వాత పలు పార్టీలు,స్వతంత్ర అభ్యర్థులు భారీగానే ఓట్లు కొల్లగొట్టారు.

బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థి అంధోజు శంకరా చారి 4145 ఓట్లు వచ్చాయి. సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి అభ్యర్థి మరమొని శ్రీశైలం యాదవ్ 2407( చపాతీ మేకర్) ఓట్లు వచ్చాయి.

స్వతంత్ర అభ్యర్థిగా పోటీ విశారదన్ మహారాజ్ బలపరిచిన ఇర్పుల గలయ్య(చెప్పుల జోడు)గుర్తుకు 2270 ఓట్లు వచ్చాయి. యుగ తులసి పార్టీ అభ్యర్థి శివ కుమార్(రోడ్డు రోలర్) కు 1874 ఓట్లు వచ్చాయి.

Read More అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి.

స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన K.A. పాల్ 805 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఇస్లవత్ రాజేందర్ కు 502 ఓట్లు వచ్చాయి. తెలంగాణ జన సమితి పార్టీ అభ్యర్థి పల్లె వినయ్ కుమార్ గౌడ్ కు 169 ఓట్లు వచ్చాయి. నోటా కు 482 ఓట్లు పోల్ వచ్చాయి.

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!! ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!!
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 09, న్యూస్ ఇండియా : ఇస్నాపూర్ మునిసిపాలిటీ లోని ఇస్నాపూర్, చిట్కుల్, పాశమైలారం గ్రామాలలో లో చిరు వ్యాపారుల దగ్గర...
అక్రమ గంజాయి రవాణా పై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కు పాదం.
మిల్లుల వద్ద ధాన్యం దిగుమతిలో జాప్యానికి తావులేకుండా చర్యలు.
భూ భారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన భూ సమస్యలను త్వరిత గతిన పరిష్కరించాలి. -జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు
సంగారెడ్డి పోతిరెడ్డి పల్లి లో ‘రూ.10 లక్షల గంజాయి పట్టివేత’.
ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.