స్వతంత్రులా..మజాకా?

On

బుడ్డోడు బుడ్డోడు అంటే గుడ్డలీడదీసి కొడతా అన్నట్లు..మునుగోడు ఉప ఎన్నికల్లో చిన్నపార్టీలు, స్వతంత్ర అభ్యర్ధులు ప్రధాన పార్టీలకు చుక్కలు చూపించారు. ఊహించని విధంగా ఉప ఎన్నికల్లో స్వతంత్రులు తమ తడాఖా చూపించారు. అభ్యర్ధుల గెలుపోటముల్ని ప్రభావితం చేశారు. మూడు ప్రధాన పార్టీల తర్వాత పలు పార్టీలు,స్వతంత్ర అభ్యర్థులు భారీగానే ఓట్లు కొల్లగొట్టారు. బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థి అంధోజు శంకరా చారి 4145 ఓట్లు వచ్చాయి. సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి అభ్యర్థి మరమొని శ్రీశైలం యాదవ్ 2407( […]

బుడ్డోడు బుడ్డోడు అంటే గుడ్డలీడదీసి కొడతా అన్నట్లు..మునుగోడు ఉప ఎన్నికల్లో చిన్నపార్టీలు, స్వతంత్ర అభ్యర్ధులు ప్రధాన పార్టీలకు చుక్కలు చూపించారు.

ఊహించని విధంగా ఉప ఎన్నికల్లో స్వతంత్రులు తమ తడాఖా చూపించారు. అభ్యర్ధుల గెలుపోటముల్ని ప్రభావితం చేశారు. మూడు ప్రధాన పార్టీల తర్వాత పలు పార్టీలు,స్వతంత్ర అభ్యర్థులు భారీగానే ఓట్లు కొల్లగొట్టారు.

బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థి అంధోజు శంకరా చారి 4145 ఓట్లు వచ్చాయి. సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి అభ్యర్థి మరమొని శ్రీశైలం యాదవ్ 2407( చపాతీ మేకర్) ఓట్లు వచ్చాయి.

స్వతంత్ర అభ్యర్థిగా పోటీ విశారదన్ మహారాజ్ బలపరిచిన ఇర్పుల గలయ్య(చెప్పుల జోడు)గుర్తుకు 2270 ఓట్లు వచ్చాయి. యుగ తులసి పార్టీ అభ్యర్థి శివ కుమార్(రోడ్డు రోలర్) కు 1874 ఓట్లు వచ్చాయి.

Read More భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన K.A. పాల్ 805 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఇస్లవత్ రాజేందర్ కు 502 ఓట్లు వచ్చాయి. తెలంగాణ జన సమితి పార్టీ అభ్యర్థి పల్లె వినయ్ కుమార్ గౌడ్ కు 169 ఓట్లు వచ్చాయి. నోటా కు 482 ఓట్లు పోల్ వచ్చాయి.

Read More కంగ్టి లో జియో నెట్ వర్క్ ప్రొబ్లామ్

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

ఓటు హక్కును వినియోగించుకున్న గ్రామ సర్పంచ్ ఓటు హక్కును వినియోగించుకున్న గ్రామ సర్పంచ్
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని పులిగిల్ల గ్రామంలో అసెంబ్లీ ఎన్నికల సందడి మొదలైంది. ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ బూత్ లోకి ఓటు వేసేందుకు...
రూ.1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్
ఆడుదాం ఆంధ్ర- ఈ ఆట మనందరిది- ఒలింపిక్ పతకాల విజేత పీవీ సింధు
అండగా ఉంటా.... సమస్యలు తీరుస్తా....
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకునే అవకాశాలు చాలా ఎక్కువ శాతం ఉంది
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దాటితే
ఎంపీ వద్దిరాజు నాగుల్ మీరా దర్గా సందర్శన