విశాఖ స్టీల్ ప్లాంట్ పై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టమైన ప్రకటన చేయాలి

పెందుర్తి ఇండిపెండెంట్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి నాగరాజు

By Venkat
On
విశాఖ స్టీల్ ప్లాంట్ పై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టమైన ప్రకటన చేయాలి

ఆడారి నాగరాజు

దేశ ప్రధాని నరేంద్ర మోడీ నేడు విశాఖకు రానున్నారు వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు కూటమి ప్రభుత్వం కూడా ప్రధాని నరేంద్ర మోడీ యొక్క పర్యటన విజయవంతం చేయాలని కసరత్తులు చేస్తున్నారు అయితే  విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టమైన ప్రకటన చేయాలని పెందుర్తి ఇండిపెండెంట్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి నాగరాజు విజ్ఞప్తి చేశారు గతంలో ఆడారి నాగరాజు విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై మీడియాలో ప్రశ్నించారు అదేవిధంగా స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు చేస్తున్న నిరవధిక సమ్మెలో కూడా పాల్గొన్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయిస్ కి అన్యాయం జరిగిన విశాఖ స్టీల్ ప్లాంట్ కు భూములు ఇచ్చిన రైతులకు అన్యాయం జరిగిన ప్రజాస్వామ్య బద్ధంగా పోరాడుతామని తెలియజేశారు.IMG-20250108-WA0213

Views: 17
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక... వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక...
పెద్దకడుబూరు మండలం / న్యూస్ ఇండియా ప్రతినిధి షబ్బీర్ షా జూలై 01 :-  వైయస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి...
నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి జగన్ సార్..!
పెద్దకడుబూరు మండలం : డ్రైనేజీలు, వీధిలైట్లు మరియు త్రాగునిటీ సమస్యలు పరిష్కరించండి... సిపిఐ
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'
ఘనంగా ఐరిస్ ఫ్లోరేట్స్ వరల్డ్ స్కూల్ ప్రారంభం..