కొత్తగూడెం ఆర్టీసీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం 

ముఖ్యఅతిథిగా ఎంవిఐ మనోహర్ 

On
కొత్తగూడెం ఆర్టీసీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం 

IMG-20250108-WA1017కొత్తగూడెం (న్యూస్ ఇండియా నరేష్ )జనవరి 8 :జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు సందర్భంగా బుధవారం కొత్తగూడెం డిపో మేనేజర్ ఎం.దేవేందర్ గౌడ్ ఆధ్వర్యంలో కొత్తగూడెం బస్టాండ్ వద్ద రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎంవిఐ మనోహర్ విచ్చేసి ఈ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఆర్టీసీ సిబ్బంది, కాలేజీ విద్యార్థులు, హమాలీలు, ఇతరులు స్వచ్ఛందంగా ఈ రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా డిపో మేనేజర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడం వల్లన రోడ్డు ప్రమాదాల బారిన పడ్డప్పుడు బాధితులకు రక్తం అందుబాటు లేక ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని. రక్తం దానం చేయడం వల్ల బాధితుల ప్రాణాలు కాపాడినవారు అవుతాము అని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూబిఐ బ్యాంక్ మేనేజర్ దేవరాజ్, ఆర్టీసీ సిబ్బంది సురేష్, జాకబ్, హనుమ, రాములు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Views: 77
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

రాజ్యాంగం దినోత్సవం రాజ్యాంగం దినోత్సవం
  పౌరుడు రాజ్యాంగంపై అవగాహన కలిగి ఉండాలని  అంబేద్కర్ వాది సోమారపూ శ్రీకాంత్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో  అంబేద్కర్ సంఘం  ఆధ్వర్యంలో భారత రాజ్యాంగం దినోత్సవం
అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటాం: కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి
డాక్టరేట్ రావడంతో బాధ్యత మరింత పెరిగింది : వాసవి కళాశాల ప్రిన్సిపాల్ డా. మాదారం విక్రమ్ గౌడ్..
పోలీస్ స్టేషన్ గోడ దూకి పారిపోతున ఎస్సై నీ వెంబడించి పట్టుకున్న ఏసీబీ అధికారులు
కన్నుల పండువగా ఆకుతోట ఆదినారాయణ కుమారుడి రిసెప్షన్ వేడుక
రాజ్ మహమ్మద్ జాన్భీ ట్రస్ట్ ఉచిత కంటి వైద్య శిబిరం
సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ హెల్పింగ్ హాండ్స్ కార్యక్రమం ద్వారా బియ్యం,పప్పు సేకరణ