కొత్తగూడెం ఆర్టీసీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం 

ముఖ్యఅతిథిగా ఎంవిఐ మనోహర్ 

On
కొత్తగూడెం ఆర్టీసీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం 

IMG-20250108-WA1017కొత్తగూడెం (న్యూస్ ఇండియా నరేష్ )జనవరి 8 :జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు సందర్భంగా బుధవారం కొత్తగూడెం డిపో మేనేజర్ ఎం.దేవేందర్ గౌడ్ ఆధ్వర్యంలో కొత్తగూడెం బస్టాండ్ వద్ద రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎంవిఐ మనోహర్ విచ్చేసి ఈ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఆర్టీసీ సిబ్బంది, కాలేజీ విద్యార్థులు, హమాలీలు, ఇతరులు స్వచ్ఛందంగా ఈ రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా డిపో మేనేజర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడం వల్లన రోడ్డు ప్రమాదాల బారిన పడ్డప్పుడు బాధితులకు రక్తం అందుబాటు లేక ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని. రక్తం దానం చేయడం వల్ల బాధితుల ప్రాణాలు కాపాడినవారు అవుతాము అని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూబిఐ బ్యాంక్ మేనేజర్ దేవరాజ్, ఆర్టీసీ సిబ్బంది సురేష్, జాకబ్, హనుమ, రాములు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Views: 78
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

విద్యార్థి ఔన్నత్యం తన పుట్టినరోజు  సందర్భంగా విద్యార్థులకు స్పోర్ట్స్ మెటీరియల్ అందజేత విద్యార్థి ఔన్నత్యం తన పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు స్పోర్ట్స్ మెటీరియల్ అందజేత
డోర్నకల్ డిసెంబర్ 22 న్యూస్ ఇండియా ప్రతినిధి హైదరాబాద్, కొండాపూర్ మై హోమ్స్ మంగళలోని సోంత గృహాంలో తన 6వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకుంటున్న శ్రీ...
నమిశ్రీ అక్రమాలను అడ్డుకోవాలి..
సూర్యతండ గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి భుక్యా సక్రి మంగీలాల్
సాతానిగూడెం గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి భూక్యా రెడ్యానాయక్
వెంకటాపురం గ్రామాన్ని ఆదర్శ  గ్రామంగా తీర్చిదిద్దుతాం*
ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ ను పరామర్శించిన మంత్రి తుమ్మల
సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించండి