కొత్తగూడెం ఆర్టీసీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం 

ముఖ్యఅతిథిగా ఎంవిఐ మనోహర్ 

On
కొత్తగూడెం ఆర్టీసీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం 

IMG-20250108-WA1017కొత్తగూడెం (న్యూస్ ఇండియా నరేష్ )జనవరి 8 :జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు సందర్భంగా బుధవారం కొత్తగూడెం డిపో మేనేజర్ ఎం.దేవేందర్ గౌడ్ ఆధ్వర్యంలో కొత్తగూడెం బస్టాండ్ వద్ద రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎంవిఐ మనోహర్ విచ్చేసి ఈ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఆర్టీసీ సిబ్బంది, కాలేజీ విద్యార్థులు, హమాలీలు, ఇతరులు స్వచ్ఛందంగా ఈ రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా డిపో మేనేజర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడం వల్లన రోడ్డు ప్రమాదాల బారిన పడ్డప్పుడు బాధితులకు రక్తం అందుబాటు లేక ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని. రక్తం దానం చేయడం వల్ల బాధితుల ప్రాణాలు కాపాడినవారు అవుతాము అని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూబిఐ బ్యాంక్ మేనేజర్ దేవరాజ్, ఆర్టీసీ సిబ్బంది సురేష్, జాకబ్, హనుమ, రాములు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Views: 77
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

పెద్దకడుబూరు మండలం : వైసీపీ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం..!  పెద్దకడుబూరు మండలం : వైసీపీ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం..! 
వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు వై. ప్రదీప్ రెడ్డిని కలిసిన పెద్దకడుబూరు వైసీపీ నాయకులు.
పాల్వంచలోని విద్యా సంస్థల అధినేత కేఎల్ఆర్ చిరస్మరణీయుడు
పద్మ శ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణ మాదిగ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఉప్పల్ ఎమ్మెల్యే
#Draft: Add కూటమితోనే అభివృద్ధి సాధ్యం: ఆలూరు టీడీపీ ఇన్ఛార్జిYour Title
ఎల్బీనగర్ సైబర్ వారియర్ కు రాచకొండ కమిషనర్ ప్రశంస..
కూటమి పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగం - జగనన్న 2.0 ఏంటో మేము చూపిస్తాం... ఎమ్మెల్యే వై. బాలనాగి రెడ్డి.
పెద్దకడుబూరు : మహనీయుని స్మరణలో ఘనంగా వైఎస్ఆర్ 76వ జయంతి వేడుకలు..!