బర్త్ డే ట్రీ తెలంగాణ

రాచకొండ సాగర్ పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటి ఘనంగా జన్మదిన వేడుకలు

On
బర్త్ డే ట్రీ తెలంగాణ

మంతెన మణికుమార్

జనగామ జిల్లాలో రాచకొండ సాగర్ పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటి ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో బర్త్డే ట్రీ ప్రతినిధి కొయ్యడ రవి అజ్కర్రీ గణేష్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బర్త్ డే ట్రీ తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షులు మంతెన మణికుమార్ ముఖ్య సలహాదారుడు వంగ భీమ్ రాజు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు సమాజంలో పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటి పెంచి పోషించాలని భవిభారత పౌరులకు స్వచ్ఛమైన గాలి పర్యావరణాన్ని సమాజాన్ని అందించే విధంగా విద్యార్థిని విద్యార్థులు మొక్కలు నాటి పెంచి పోషించడం వల్ల సమాజంలో కలిగి లాభాలపై చిన్నప్పటి నుంచి అవగాహన కల్పిస్తూ మీ మీ గ్రామ స్థాయిలో పుట్టినరోజులు సందర్భంగా మొక్కలు నాటి పెంచి పోషించాలని ప్రజలకు యువతకు పిలుపునిచ్చారుIMG_20250111_153751.

Views: 22
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

సింగరేణిలో వ్రాత పరీక్షలు సింగరేణిలో వ్రాత పరీక్షలు
భద్రాద్రి కొత్తగూడెం (న్యూస్ ఇండియా ప్రతినిధి) జూన్ 14:సింగరేణి కాలరీస్ కంపెనీలో ఖాళీగా ఉన్న జూనియర్ కెమిస్ట్/ జూనియర్ టెక్నికల్ ఇన్స్పెక్టర్ –టి&ఎస్ గ్రేడ్-డి పోస్టులను అంతర్గత...
తొర్రూరులో విషాదం..
. ఏసీబి చిక్కిన నర్సింహులపేట ఎంపిడిఓ రాధికా, ఎంపీఓ కిన్నెరా యాకయ్య, తో పాటు ఎంపిడిఓ కుమారుడు..
భవిష్యత్ తరాలకు ప్రపంచ స్థాయి నగరం..
గంజాయి నిర్మూలనే లక్ష్యంగా తొర్రూరు పోలీసుల ముమ్మర తనిఖీలు
గంజాయి రవాణా కేసు నిందితుడి అరెస్ట్
సీఎం సభ విజయవంతంపై ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి హర్షం..