బర్త్ డే ట్రీ తెలంగాణ

రాచకొండ సాగర్ పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటి ఘనంగా జన్మదిన వేడుకలు

On
బర్త్ డే ట్రీ తెలంగాణ

మంతెన మణికుమార్

జనగామ జిల్లాలో రాచకొండ సాగర్ పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటి ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో బర్త్డే ట్రీ ప్రతినిధి కొయ్యడ రవి అజ్కర్రీ గణేష్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బర్త్ డే ట్రీ తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షులు మంతెన మణికుమార్ ముఖ్య సలహాదారుడు వంగ భీమ్ రాజు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు సమాజంలో పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటి పెంచి పోషించాలని భవిభారత పౌరులకు స్వచ్ఛమైన గాలి పర్యావరణాన్ని సమాజాన్ని అందించే విధంగా విద్యార్థిని విద్యార్థులు మొక్కలు నాటి పెంచి పోషించడం వల్ల సమాజంలో కలిగి లాభాలపై చిన్నప్పటి నుంచి అవగాహన కల్పిస్తూ మీ మీ గ్రామ స్థాయిలో పుట్టినరోజులు సందర్భంగా మొక్కలు నాటి పెంచి పోషించాలని ప్రజలకు యువతకు పిలుపునిచ్చారుIMG_20250111_153751.

Views: 22
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

అభివృద్ధి నుంచి దృష్టి మరల్చేందుకే ఆరోపణలు: మల్‌రెడ్డి రాంరెడ్డి అభివృద్ధి నుంచి దృష్టి మరల్చేందుకే ఆరోపణలు: మల్‌రెడ్డి రాంరెడ్డి
అభివృద్ధి నుంచి దృష్టి మరల్చేందుకే ఆరోపణలు: మల్‌రెడ్డి రాంరెడ్డి రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం, జూలై 9: అభివృద్ధి కార్యక్రమాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే బీఆర్ఎస్ నేత...
అధికారులు సర్వే చేసి భూములకు శాశ్వత హద్దులు నిర్ణయించాలి
గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక
డబుల్ బెడ్‌రూమ్ ఇంటికి తాళం.. కలెక్టరేట్‌లో భాగ్యమ్మ ఆవేదన..
పోలీస్ గెస్ట్ హౌస్‌ను ప్రారంభించిన డీజీపీ 
డీఎఫ్ఓగా బాధ్యతలు స్వీకరించిన సిద్ధార్థ విక్రమ్ సింగ్ 
ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించి వారి భవిష్యత్తుకు బంగారు బాట వేయండి