బర్త్ డే ట్రీ తెలంగాణ

రాచకొండ సాగర్ పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటి ఘనంగా జన్మదిన వేడుకలు

On
బర్త్ డే ట్రీ తెలంగాణ

మంతెన మణికుమార్

జనగామ జిల్లాలో రాచకొండ సాగర్ పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటి ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో బర్త్డే ట్రీ ప్రతినిధి కొయ్యడ రవి అజ్కర్రీ గణేష్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బర్త్ డే ట్రీ తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షులు మంతెన మణికుమార్ ముఖ్య సలహాదారుడు వంగ భీమ్ రాజు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు సమాజంలో పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటి పెంచి పోషించాలని భవిభారత పౌరులకు స్వచ్ఛమైన గాలి పర్యావరణాన్ని సమాజాన్ని అందించే విధంగా విద్యార్థిని విద్యార్థులు మొక్కలు నాటి పెంచి పోషించడం వల్ల సమాజంలో కలిగి లాభాలపై చిన్నప్పటి నుంచి అవగాహన కల్పిస్తూ మీ మీ గ్రామ స్థాయిలో పుట్టినరోజులు సందర్భంగా మొక్కలు నాటి పెంచి పోషించాలని ప్రజలకు యువతకు పిలుపునిచ్చారుIMG_20250111_153751.

Views: 22
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

గుడుంబా నిర్మూలనకు పోలీసుల కఠిన చర్యలు గుడుంబా నిర్మూలనకు పోలీసుల కఠిన చర్యలు
తొర్రూరు: గుడుంబా తయారీ, విక్రయాలపై ఉక్కుపాదం మోపేందుకు తొర్రూరు పోలీసులు చర్యలను మరింత ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా తొర్రూరు కిరాణా వర్తకుల సంఘం సభ్యులతో సీఐ...
తొర్రూరులో ఎంజీ1 ఈవీ స్కూటర్ల గ్రాండ్‌ లాంచింగ్‌...
గుడుంబా స్థావరాలపై పోలీసుల ఉక్కుపాదం
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మృతి ఘటనకు కారణమైన నిందితుల అరెస్ట్
న్యాయవాదిపై దాడిని నిరసిస్తూ తొర్రూరు బార్ అసోసియేషన్ విధుల బహిష్కరణ
తొర్రూరులో గుడుంబాపై పోలీసుల దాడులు
అంబర్‌పేట్‌లో 20 క్వింటాళ్ల  పీడీఎస్ బియ్యం స్వాధీనం..