జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ
On
జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ర్యాలీ ద్వారా ప్రజలలో ఓటు హక్కు ప్రాధాన్యంపై అవగాహన కల్పించారు.
ఈ ర్యాలీలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మరియు స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఉపేందర్ ప్రత్యేకంగా పాల్గొన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు యొక్క గొప్పతనం, బాధ్యత గురించి ప్రజలకు తెలియజేయడమే ఈ ర్యాలీ ప్రధాన ఉద్దేశ్యం.
Read More దర్దేపల్లి గౌడ సంఘం ఆధ్వర్యంలో
ఈ కార్యక్రమం విద్యార్థులలో సమాజ సేవా స్పూర్తిని కలిగించి, బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగడానికి ప్రేరణనిచ్చింది.
Read More మర్రి"తో "మాచన" అనుభందం...
Views: 1
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
15 Feb 2025 11:48:19
"మర్రి"తో "మాచన" అనుభందం
"మర్రి చెన్నారెడ్డి" లో శిక్షణ అనుభవం..
రంగారెడ్డి జిల్లా, ఫిబ్రవరి 15, (న్యూస్ ఇండియా ప్రతినిధి): పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్...
Comment List