సిపిఎం కాసాని ఐలయ్య ఇక లేరు
గుండెపోటుతో మృతి
On
కొత్తగూడెం (న్యూస్ ఇండియా) జనవరి 25:సిపిఎం సీనియర్ నాయకులు కాసాని ఐలయ్య కొద్ది సేపటి క్రితం గుండెపోటుతో కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో మరణించారు. సుజాతనగర్ నందు రేపు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
Views: 148
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
02 Jul 2025 10:58:34
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ ఇండియా బ్యూరో)ఎడతెరిపి లేకుండా విస్తారంగా కురుస్తున్న వర్షాల వలన జిల్లాలోని నదులు,వాగులు,వంకలు,చెరువులు పొంగి ఉదృతంగా ప్రవహిస్తూ రోడ్లపైకి నీరు చేరే అవకాశం ఉన్నది.కావున కాలి...
Comment List