మస్క్ మరో బాదుడు

On

ట్విట్టర్ కొనుగోలు తర్వాత ఎలాన్ మస్క్ దూకుడుగా వెళ్తున్నాడు. సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఇప్పటికే ఉద్యోగాల్లో కోత విధించిన మస్క్ ట్విటర్ యూజర్లందరి నుంచి రుసుము వసూలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆయన ముఖ్యమైన వారితో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఇప్పటికే బ్లూ టిక్ కు సంబంధించి రుసుము వసూలు చేస్తున్నారు.

ట్విట్టర్ కొనుగోలు తర్వాత ఎలాన్ మస్క్ దూకుడుగా వెళ్తున్నాడు. సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నాడు.

ఇప్పటికే ఉద్యోగాల్లో కోత విధించిన మస్క్ ట్విటర్ యూజర్లందరి నుంచి రుసుము వసూలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

దీనికి సంబంధించి ఇప్పటికే ఆయన ముఖ్యమైన వారితో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఇప్పటికే బ్లూ టిక్ కు సంబంధించి రుసుము వసూలు చేస్తున్నారు.

Views: 1
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

సింగరేణిలో వ్రాత పరీక్షలు సింగరేణిలో వ్రాత పరీక్షలు
భద్రాద్రి కొత్తగూడెం (న్యూస్ ఇండియా ప్రతినిధి) జూన్ 14:సింగరేణి కాలరీస్ కంపెనీలో ఖాళీగా ఉన్న జూనియర్ కెమిస్ట్/ జూనియర్ టెక్నికల్ ఇన్స్పెక్టర్ –టి&ఎస్ గ్రేడ్-డి పోస్టులను అంతర్గత...
తొర్రూరులో విషాదం.. పెట్రోల్ ట్యాంకర్ ఢీకొని యువకుడు మృతి
తొర్రూరులో విషాదం.. పెట్రోల్ ట్యాంకర్ ఢీకొని యువకుడు మృతి
. ఏసీబి చిక్కిన నర్సింహులపేట ఎంపిడిఓ రాధికా, ఎంపీఓ కిన్నెరా యాకయ్య, తో పాటు ఎంపిడిఓ కుమారుడు..
భవిష్యత్ తరాలకు ప్రపంచ స్థాయి నగరం..
గంజాయి నిర్మూలనే లక్ష్యంగా తొర్రూరు పోలీసుల ముమ్మర తనిఖీలు
గంజాయి రవాణా కేసు నిందితుడి అరెస్ట్