మస్క్ మరో బాదుడు

On

ట్విట్టర్ కొనుగోలు తర్వాత ఎలాన్ మస్క్ దూకుడుగా వెళ్తున్నాడు. సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఇప్పటికే ఉద్యోగాల్లో కోత విధించిన మస్క్ ట్విటర్ యూజర్లందరి నుంచి రుసుము వసూలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆయన ముఖ్యమైన వారితో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఇప్పటికే బ్లూ టిక్ కు సంబంధించి రుసుము వసూలు చేస్తున్నారు.

ట్విట్టర్ కొనుగోలు తర్వాత ఎలాన్ మస్క్ దూకుడుగా వెళ్తున్నాడు. సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నాడు.

ఇప్పటికే ఉద్యోగాల్లో కోత విధించిన మస్క్ ట్విటర్ యూజర్లందరి నుంచి రుసుము వసూలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

దీనికి సంబంధించి ఇప్పటికే ఆయన ముఖ్యమైన వారితో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఇప్పటికే బ్లూ టిక్ కు సంబంధించి రుసుము వసూలు చేస్తున్నారు.

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

రూ.1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్ రూ.1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్
ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో రూ. 1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు సీఎం జగన్ బుధవారం వ‌ర్చువ‌ల్‌గా శంకుస్థాపన చేశారు. వీటిద్వారా 21,079 మందికి ఉపాధి లభిస్తుంది....
ఆడుదాం ఆంధ్ర- ఈ ఆట మనందరిది- ఒలింపిక్ పతకాల విజేత పీవీ సింధు
అండగా ఉంటా.... సమస్యలు తీరుస్తా....
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకునే అవకాశాలు చాలా ఎక్కువ శాతం ఉంది
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దాటితే
ఎంపీ వద్దిరాజు నాగుల్ మీరా దర్గా సందర్శన
ఘనంగా బిఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ