పెట్రోల్ బంకుల్లో టాయ్లెట్ లు శుభ్రంగా ఉండాలి..

పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిటి మాచన రఘునందన్..

On
పెట్రోల్ బంకుల్లో టాయ్లెట్ లు శుభ్రంగా ఉండాలి..

పెట్రోల్ బంకుల్లో టాయ్లెట్ లు శుభ్రంగా ఉండాలి

పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిటి మాచన రఘునందన్

రంగారెడ్ది జిల్లా, ఫిబ్రవరి 09 (న్యూస్ ఇండియా ప్రతినిధి):-

IMG-20250209-WA0507
పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిటి మాచన రఘునందన్...

పెట్రోల్ బంకు లు వినియోగదారుల ఆదరణ పొందేలా నిర్వహణ ఉండాలని వినియోగదారుల వ్యవహారాలు,పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాశిల్దార్ మాచన రఘునందన్ స్పష్టం చేశారు.ఆదివారం నాడు ఆయన సాగర్ రోడ్డు లో చింతపల్లి లో ఉన్న పలు పెట్రోల్ బంకు లను ఆకస్మిక తనిఖీ చేశారు.ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ.. కొన్ని పెట్రోల్ బంకు ల్లో మరుగు దొడ్ల నిర్వహణ లోపభూయిష్టంగా ఉందని ఆక్షేపించారు. ఏవో కారణాలు చెప్తూ..టాయిలెట్స్ ను సరిగా మెయింటైన్ చేయడం లేదన్న ఫిర్యాదులు వస్తున్నాయాన్నారు.

Read More జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'

పెట్రోల్ బంకు లో గనక మరుగు దొడ్ల నిర్వహణ సరిగా లేకపోతే చమురు సంస్థలు జరిమాన విధించే అవకాశం ఉందని రఘునందన్ తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నో స్టాక్ బోర్డు పెట్టవద్దని పెట్రోల్ బంకు యాజమాన్యాలకు రఘునందన్ సూచించారు. నిల్వలు ఐపోక ముందే స్టాక్ తెప్పించాలన్నారు.

Read More ఘనంగా ఐరిస్ ఫ్లోరేట్స్ వరల్డ్ స్కూల్ ప్రారంభం..

Views: 5

About The Author

Post Comment

Comment List

Latest News

వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక... వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక...
పెద్దకడుబూరు మండలం / న్యూస్ ఇండియా ప్రతినిధి షబ్బీర్ షా జూలై 01 :-  వైయస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి...
నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి జగన్ సార్..!
పెద్దకడుబూరు మండలం : డ్రైనేజీలు, వీధిలైట్లు మరియు త్రాగునిటీ సమస్యలు పరిష్కరించండి... సిపిఐ
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'
ఘనంగా ఐరిస్ ఫ్లోరేట్స్ వరల్డ్ స్కూల్ ప్రారంభం..