పెట్రోల్ బంకుల్లో టాయ్లెట్ లు శుభ్రంగా ఉండాలి..

పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిటి మాచన రఘునందన్..

On
పెట్రోల్ బంకుల్లో టాయ్లెట్ లు శుభ్రంగా ఉండాలి..

పెట్రోల్ బంకుల్లో టాయ్లెట్ లు శుభ్రంగా ఉండాలి

పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిటి మాచన రఘునందన్

రంగారెడ్ది జిల్లా, ఫిబ్రవరి 09 (న్యూస్ ఇండియా ప్రతినిధి):-

IMG-20250209-WA0507
పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిటి మాచన రఘునందన్...

పెట్రోల్ బంకు లు వినియోగదారుల ఆదరణ పొందేలా నిర్వహణ ఉండాలని వినియోగదారుల వ్యవహారాలు,పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాశిల్దార్ మాచన రఘునందన్ స్పష్టం చేశారు.ఆదివారం నాడు ఆయన సాగర్ రోడ్డు లో చింతపల్లి లో ఉన్న పలు పెట్రోల్ బంకు లను ఆకస్మిక తనిఖీ చేశారు.ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ.. కొన్ని పెట్రోల్ బంకు ల్లో మరుగు దొడ్ల నిర్వహణ లోపభూయిష్టంగా ఉందని ఆక్షేపించారు. ఏవో కారణాలు చెప్తూ..టాయిలెట్స్ ను సరిగా మెయింటైన్ చేయడం లేదన్న ఫిర్యాదులు వస్తున్నాయాన్నారు.

Read More సమాచారం ఇవ్వని అసమర్థ అధికారులు.!

పెట్రోల్ బంకు లో గనక మరుగు దొడ్ల నిర్వహణ సరిగా లేకపోతే చమురు సంస్థలు జరిమాన విధించే అవకాశం ఉందని రఘునందన్ తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నో స్టాక్ బోర్డు పెట్టవద్దని పెట్రోల్ బంకు యాజమాన్యాలకు రఘునందన్ సూచించారు. నిల్వలు ఐపోక ముందే స్టాక్ తెప్పించాలన్నారు.

Read More అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులు పరిమిత లిమిట్ లో ఉండాలి.

Views: 5

About The Author

Post Comment

Comment List

Latest News

ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు. ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 08, న్యూస్ ఇండియా : ఆర్యవైశ్యుల కుల దైవం సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో బుధవారం...
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.
‘రక్త సిందూరం’ ప్రతీకార చర్యలు భేష్.
సమాచారం ఇవ్వని అసమర్థ అధికారులు.!
శబ్ద కాలుష్యం భరించలేక పోతున్నాం!
చలివేంద్రం ఏర్పాటు
హత్నూర, గుమ్మడిదల పోలీసు స్టేషన్ల ఆకస్మిక తనిఖీ.