దర్దేపల్లి గౌడ సంఘం ఆధ్వర్యంలో
కంఠమహేశ్వర స్వామి దేవాలయ పునప్రారంభోత్సవం
On
దర్దేపల్లి గౌడ మహిళలు
జనగామ జిల్లా
దర్ధేపల్లి గ్రామ గౌడ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం కంఠమహేశ్వరస్వామి, సూరమాంబదేవి, శ్రీ వనం ఎల్లమ్మ తల్లి, వనం మైసమ్మ తల్లి దేవతల ఆలయ పునప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా గౌడ మహిళలు పెద్దఎత్తున పాదయాత్ర నిర్వహించి, ఆలయానికి పవిత్ర జలాలు సమర్పించారు.
గౌడ జనం ఉత్సాహంగా పాల్గొని భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Read More మైనింగ్ మాయాజాలం..
త్వరలో గౌడ సంఘం ఆధ్వర్యంలో కంఠమహేశ్వరస్వామి పండుగను భారీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
Views: 39
Tags:
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Related Posts
Post Comment
Latest News
19 May 2026 16:21:02
జనగాం జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలో వివిధ గ్రామాలకు సంబంధించిన ‘ఉప సర్పంచుల ఫోరం’ తీవ్ర ఆగ్రహం వినతిపత్రం అందజేత: గ్రామ పంచాయతీల్లో ఉప సర్పంచులకు ఉన్న...

Comment List