దర్దేపల్లి గౌడ సంఘం ఆధ్వర్యంలో

కంఠమహేశ్వర స్వామి దేవాలయ పునప్రారంభోత్సవం

By Venkat
On
దర్దేపల్లి గౌడ సంఘం ఆధ్వర్యంలో

దర్దేపల్లి గౌడ మహిళలు

జనగామ జిల్లాIMG_20250209_191147

దర్ధేపల్లి గ్రామ గౌడ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం కంఠమహేశ్వరస్వామి, సూరమాంబదేవి, శ్రీ వనం ఎల్లమ్మ తల్లి, వనం మైసమ్మ తల్లి దేవతల ఆలయ పునప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. 

ఈ సందర్భంగా గౌడ మహిళలు పెద్దఎత్తున పాదయాత్ర నిర్వహించి, ఆలయానికి పవిత్ర జలాలు సమర్పించారు. 

గౌడ జనం ఉత్సాహంగా పాల్గొని భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

Read More సాయి..సిపిఎస్ రద్దు చేయి స్వామి...

త్వరలో గౌడ సంఘం ఆధ్వర్యంలో కంఠమహేశ్వరస్వామి పండుగను భారీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Read More లక్కీ డ్రా తీసి గిఫ్ట్ ఇస్తాం అంటే...! ఫోన్ నెంబర్ ను ఇవ్వకండి...!!

Views: 21
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News