ధాన్యం సేకరణ ఓ క్రతువు..

డీ ఎస్ వో కోమాన్పల్లి శ్రీనివాస్..

On
ధాన్యం సేకరణ ఓ క్రతువు..

ధాన్యం సేకరణ ఓ క్రతువు

డీ ఎస్ వో కోమాన్ పల్లి శ్రీనివాస్

IMG-20250214-WA0609
డీ ఎస్ వో కోమాన్ పల్లి శ్రీనివాస్..

ధాన్యం సేకరణ లో అధికారుల నిరంతర నిఘా తో నే ఎటువంటి సవాళ్ళ నైనా అధిగమించవచ్చనీ పౌర సరఫరాల శాఖ నాగర్ కర్నూల్ జిల్లా ఇన్చార్జి డి సి ఎస్ వో కొమాన్ పల్లి శ్రీనివాస్ అన్నారు.శుక్రవారం నాడు ఆయన జూబ్లి హిల్స్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ లో ధాన్యం సేకరణ - సవాళ్ళు అనే అంశం పై నిర్వహిస్తున్న 3 రోజుల శిక్షణ కార్యక్రమానికి గౌరవ అతిథి గా విచ్చేసి శిక్షణ లో ఉన్న అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. ధాన్యం సేకరణ లో భారత ప్రభుత్వ ఆహార సంస్థ (ఎఫ్ సి ఐ) పౌర సరఫరాల శాఖ,పౌర సరఫరాల సంస్థ ల కీలక పాత్ర పై అవగాహన కలిగించారు. ఖరీఫ్, రబీ సీజన్ ల లో పంట ల గురించి వివరించారు.ఈ శిక్షణ లో ఎన్ఫోర్స్ మెంట్ డి.టి. మాచన రఘునందన్ తో పాటు పలు జిల్లాల కు చెందిన పౌర సరఫరాల శాఖ అధికారులు, డి టి లు పాల్గొన్నారు.

Views: 6

About The Author

Post Comment

Comment List

Latest News

ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు. ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 08, న్యూస్ ఇండియా : ఆర్యవైశ్యుల కుల దైవం సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో బుధవారం...
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.
‘రక్త సిందూరం’ ప్రతీకార చర్యలు భేష్.
సమాచారం ఇవ్వని అసమర్థ అధికారులు.!
శబ్ద కాలుష్యం భరించలేక పోతున్నాం!
చలివేంద్రం ఏర్పాటు
హత్నూర, గుమ్మడిదల పోలీసు స్టేషన్ల ఆకస్మిక తనిఖీ.