ధాన్యం సేకరణ ఓ క్రతువు..

డీ ఎస్ వో కోమాన్పల్లి శ్రీనివాస్..

On
ధాన్యం సేకరణ ఓ క్రతువు..

ధాన్యం సేకరణ ఓ క్రతువు

డీ ఎస్ వో కోమాన్ పల్లి శ్రీనివాస్

IMG-20250214-WA0609
డీ ఎస్ వో కోమాన్ పల్లి శ్రీనివాస్..

ధాన్యం సేకరణ లో అధికారుల నిరంతర నిఘా తో నే ఎటువంటి సవాళ్ళ నైనా అధిగమించవచ్చనీ పౌర సరఫరాల శాఖ నాగర్ కర్నూల్ జిల్లా ఇన్చార్జి డి సి ఎస్ వో కొమాన్ పల్లి శ్రీనివాస్ అన్నారు.శుక్రవారం నాడు ఆయన జూబ్లి హిల్స్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ లో ధాన్యం సేకరణ - సవాళ్ళు అనే అంశం పై నిర్వహిస్తున్న 3 రోజుల శిక్షణ కార్యక్రమానికి గౌరవ అతిథి గా విచ్చేసి శిక్షణ లో ఉన్న అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. ధాన్యం సేకరణ లో భారత ప్రభుత్వ ఆహార సంస్థ (ఎఫ్ సి ఐ) పౌర సరఫరాల శాఖ,పౌర సరఫరాల సంస్థ ల కీలక పాత్ర పై అవగాహన కలిగించారు. ఖరీఫ్, రబీ సీజన్ ల లో పంట ల గురించి వివరించారు.ఈ శిక్షణ లో ఎన్ఫోర్స్ మెంట్ డి.టి. మాచన రఘునందన్ తో పాటు పలు జిల్లాల కు చెందిన పౌర సరఫరాల శాఖ అధికారులు, డి టి లు పాల్గొన్నారు.

Views: 7

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించండి  సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించండి 
పాల్వంచ (న్యూస్ ఇండియ) డిసెంబర్ 13:ఈ నెల 14 వ తేదీన జరగనున్న పంచాయితీ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్న సర్పంచ్,వార్డు సభ్యులను...
ఉప్పలచాలక గ్రామ సర్పంచిగా గెలుపొందిన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శారద చందు
మూలగూడెం గ్రామ సర్పంచిగా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జర్పుల రవీందర్ విజయం
పంగిడి గ్రామ సర్పంచ్ గా గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థి భూక్యా స్వాతి
ఒక్క ఓటుతో గెలిచిన బిఆర్ఎస్ అభ్యర్థి నునావత్ పెంట్యా
కొమ్మనేపల్లి గ్రామ సర్పంచ్ బరిలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ధర్మసోత్ కిషన్
కామేపల్లి మండలం ముచ్చర్ల గ్రామ సర్పంచ్ బరిలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జాటోత్ జాయ్ లూసీ