ధాన్యం సేకరణ ఓ క్రతువు..

డీ ఎస్ వో కోమాన్పల్లి శ్రీనివాస్..

On
ధాన్యం సేకరణ ఓ క్రతువు..

ధాన్యం సేకరణ ఓ క్రతువు

డీ ఎస్ వో కోమాన్ పల్లి శ్రీనివాస్

IMG-20250214-WA0609
డీ ఎస్ వో కోమాన్ పల్లి శ్రీనివాస్..

ధాన్యం సేకరణ లో అధికారుల నిరంతర నిఘా తో నే ఎటువంటి సవాళ్ళ నైనా అధిగమించవచ్చనీ పౌర సరఫరాల శాఖ నాగర్ కర్నూల్ జిల్లా ఇన్చార్జి డి సి ఎస్ వో కొమాన్ పల్లి శ్రీనివాస్ అన్నారు.శుక్రవారం నాడు ఆయన జూబ్లి హిల్స్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ లో ధాన్యం సేకరణ - సవాళ్ళు అనే అంశం పై నిర్వహిస్తున్న 3 రోజుల శిక్షణ కార్యక్రమానికి గౌరవ అతిథి గా విచ్చేసి శిక్షణ లో ఉన్న అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. ధాన్యం సేకరణ లో భారత ప్రభుత్వ ఆహార సంస్థ (ఎఫ్ సి ఐ) పౌర సరఫరాల శాఖ,పౌర సరఫరాల సంస్థ ల కీలక పాత్ర పై అవగాహన కలిగించారు. ఖరీఫ్, రబీ సీజన్ ల లో పంట ల గురించి వివరించారు.ఈ శిక్షణ లో ఎన్ఫోర్స్ మెంట్ డి.టి. మాచన రఘునందన్ తో పాటు పలు జిల్లాల కు చెందిన పౌర సరఫరాల శాఖ అధికారులు, డి టి లు పాల్గొన్నారు.

Views: 6

About The Author

Post Comment

Comment List

Latest News

వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక... వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక...
పెద్దకడుబూరు మండలం / న్యూస్ ఇండియా ప్రతినిధి షబ్బీర్ షా జూలై 01 :-  వైయస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి...
నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి జగన్ సార్..!
పెద్దకడుబూరు మండలం : డ్రైనేజీలు, వీధిలైట్లు మరియు త్రాగునిటీ సమస్యలు పరిష్కరించండి... సిపిఐ
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'
ఘనంగా ఐరిస్ ఫ్లోరేట్స్ వరల్డ్ స్కూల్ ప్రారంభం..