సిగరెట్ తాగొద్దని చెప్పినందుకు ఆయన పట్ల దుర్భాషలు..

ఎక్స్ ట్విట్టర్లో పోస్ట్.. స్పందించిన బస్సు భవన్ అధికారులు..

On
సిగరెట్ తాగొద్దని చెప్పినందుకు ఆయన పట్ల దుర్భాషలు..

అంతర్జాతీయ అవార్డు గ్రహీత పట్ల బస్ డ్రైవర్ అనుచిత వ్యాఖ్యలు..

సిగరెట్ తాగొద్దని చెప్పినందుకు ఆయన పట్ల దుర్భాషలు..

ఎక్స్ ట్విట్టర్లో పోస్ట్.. స్పందించిన బస్సు భవన్ అధికారులు..

క్షమాపణలు చెప్పిన అధికారులు... డ్రైవర్ పై చర్యలకు

Read More అక్రమ గంజాయి రవాణా పై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కు పాదం.

IMG-20250319-WA0710
ఎక్స్ ట్విట్టర్లో బస్సు భవన్ అధికారులకు పోస్ట్.. స్పందించిన అధికారులు..

ఆదేశం...

Read More అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులు పరిమిత లిమిట్ లో ఉండాలి.

రంగారెడ్డి జిల్లా, మార్చి 20, (న్యూస్ ఇండియా ప్రతినిధి):- పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీత పౌరసరపరాల శాఖ ఎన్పోస్మెంట్ డిప్యూటీ తాసిల్దార్ మచన రఘునందన్ కు ఆర్టీసీ బస్సులో చేదు అనుభవం ఎదురయింది. బస్సు నడుపుతున్న డ్రైవర్ కు సిగరెట్ తాగొద్దని సూచించడంతో ఆయన పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. ఈ ఘటన ఇబ్రహీంపట్నం వద్ద చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు ఎంజీబీఎస్ నుంచి మార్కాపురం వెళ్తున్న హైదరాబాద్ డిపో - 1కు చెందిన ఆర్టీసీ బస్సులో ఇబ్రహీంపట్నం వద్ద రఘునందన్ ఎక్కారు. కొద్ది దూరం వెళ్ళినా అనంతరం డ్రైవర్ సిగరెట్ తాగడానికి గమనించి, ఇది మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. దీంతో డ్రైవర్ ఆయన పట్ల దుర్భాషలాడారు. ఈ ఉదంతాన్ని వివరిస్తూ డ్రైవర్ పై చర్యలు తీసుకోవాలని ఎక్స్ ట్విట్టర్ ద్వారా ఆర్టీసీ డిపో, బస్సు భవానికి పోస్ట్ చేశారు. దీనిపై స్పందించిన బస్సు భవన్ అధికారులు ఆయనకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెప్పడంతో పాటు డ్రైవర్ పై యాక్షన్ తీసుకోవాలని డిపో మేనేజర్ ను ఆదేశించారు.

Read More కొండాపూర్ మండలం లోని ప్రతి గ్రామంలో భూ భారతి రెవెన్యూ సదస్సులు పకడ్బందీగా నిర్వహించాలి... జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు.

Views: 4

About The Author

Post Comment

Comment List

Latest News

ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!! ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!!
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 09, న్యూస్ ఇండియా : ఇస్నాపూర్ మునిసిపాలిటీ లోని ఇస్నాపూర్, చిట్కుల్, పాశమైలారం గ్రామాలలో లో చిరు వ్యాపారుల దగ్గర...
అక్రమ గంజాయి రవాణా పై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కు పాదం.
మిల్లుల వద్ద ధాన్యం దిగుమతిలో జాప్యానికి తావులేకుండా చర్యలు.
భూ భారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన భూ సమస్యలను త్వరిత గతిన పరిష్కరించాలి. -జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు
సంగారెడ్డి పోతిరెడ్డి పల్లి లో ‘రూ.10 లక్షల గంజాయి పట్టివేత’.
ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.