తమిళనాడులో వర్షం

On

తమిళనాడులో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఎన్నోకాలనీలు జలదిగ్భందంలో చిక్కుకోవడంతో.. జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దంచి కొడుతున్న వర్షాలతో రోడ్లు జలమయమయ్యాయి. డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలాయి. ఇళ్లలోని నిత్యావసర వస్తువులు నీటిలో తడిసిపోవడంతో జనం అల్లాడిపోతున్నారు. భారీ వర్షాలతో స్కూల్స్‌, కాలేజీలు మూతపడ్డాయి. ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. పలుచోట్ల సబ్‌వేలు మూసివేశారు. ట్రాఫిక్‌ను దారి మళ్లించారు. మోటార్లతో రోడ్లపై నిలిచిన నీటిని తోడేస్తున్నారు. భారీ వర్షాలకు ప్రాజెక్టులు […]

తమిళనాడులో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఎన్నోకాలనీలు జలదిగ్భందంలో చిక్కుకోవడంతో.. జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

దంచి కొడుతున్న వర్షాలతో రోడ్లు జలమయమయ్యాయి. డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలాయి. ఇళ్లలోని నిత్యావసర వస్తువులు నీటిలో తడిసిపోవడంతో జనం అల్లాడిపోతున్నారు.

భారీ వర్షాలతో స్కూల్స్‌, కాలేజీలు మూతపడ్డాయి. ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. పలుచోట్ల సబ్‌వేలు మూసివేశారు.

ట్రాఫిక్‌ను దారి మళ్లించారు. మోటార్లతో రోడ్లపై నిలిచిన నీటిని తోడేస్తున్నారు. భారీ వర్షాలకు ప్రాజెక్టులు సైతం నిండుకుండల్లా మారాయి.

దీంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. చెన్నై, కాంచీపురం, చెంగల్‌పేట, తిరువళ్లూరు సహా పలు జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌ కొనసాగుతుంది.

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

'సంగారెడ్డి' పరువు తీస్తున్న అవినీతి 'సంగారెడ్డి' పరువు తీస్తున్న అవినీతి
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, జూన్ 23, న్యూస్ ఇండియా : కొంత మంది 'అవినీతి అధికారుల కక్కుర్తి పనులవల్ల' సంగారెడ్డి పట్టణం పరువు పోతుందని, చాల...
అంతర్జాతీయ యోగా దినోత్సవం.
పెద్దకడుబూరు మండలంలో ఘనంగా జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలు...
మభ్యపెట్టే నైపుణ్యం, సృజనాత్మకమైన దోపిడీ ‘సెయింట్ ఆంథోనీస్ విధానం’
ప్రభుత్వ ఆదాయానికి గండి, పరోక్ష దోపిడీకి సిద్ధం!
'ఇండ్లు' లేకున్నా 'ఇంటి నెంబర్' లు అమ్మబడును!
నిరంతరాయ విద్యుత్ సరఫరాకు పటిష్ట చర్యలు... డిప్యూటీ సి.ఎం. భట్టి విక్రమార్క మల్లు