తమిళనాడులో వర్షం

On

తమిళనాడులో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఎన్నోకాలనీలు జలదిగ్భందంలో చిక్కుకోవడంతో.. జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దంచి కొడుతున్న వర్షాలతో రోడ్లు జలమయమయ్యాయి. డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలాయి. ఇళ్లలోని నిత్యావసర వస్తువులు నీటిలో తడిసిపోవడంతో జనం అల్లాడిపోతున్నారు. భారీ వర్షాలతో స్కూల్స్‌, కాలేజీలు మూతపడ్డాయి. ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. పలుచోట్ల సబ్‌వేలు మూసివేశారు. ట్రాఫిక్‌ను దారి మళ్లించారు. మోటార్లతో రోడ్లపై నిలిచిన నీటిని తోడేస్తున్నారు. భారీ వర్షాలకు ప్రాజెక్టులు […]

తమిళనాడులో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఎన్నోకాలనీలు జలదిగ్భందంలో చిక్కుకోవడంతో.. జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

దంచి కొడుతున్న వర్షాలతో రోడ్లు జలమయమయ్యాయి. డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలాయి. ఇళ్లలోని నిత్యావసర వస్తువులు నీటిలో తడిసిపోవడంతో జనం అల్లాడిపోతున్నారు.

భారీ వర్షాలతో స్కూల్స్‌, కాలేజీలు మూతపడ్డాయి. ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. పలుచోట్ల సబ్‌వేలు మూసివేశారు.

ట్రాఫిక్‌ను దారి మళ్లించారు. మోటార్లతో రోడ్లపై నిలిచిన నీటిని తోడేస్తున్నారు. భారీ వర్షాలకు ప్రాజెక్టులు సైతం నిండుకుండల్లా మారాయి.

దీంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. చెన్నై, కాంచీపురం, చెంగల్‌పేట, తిరువళ్లూరు సహా పలు జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌ కొనసాగుతుంది.

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

జెఇ వ్యాక్సిన్ తో మెదడు వాపు వ్యాధికి చెక్.. జెఇ వ్యాక్సిన్ తో మెదడు వాపు వ్యాధికి చెక్..
జెఇ వ్యాక్సిన్ తో మెదడు వాపు వ్యాధికి చెక్.. ఎల్బీనగర్, జులై 27 (న్యూస్ ఇండియా ప్రతినిధి): రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి, తొర్రూర్ గ్రామంలోని...
పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం
ప్రస్తుత డిజిటల్ యుగంలో నెలకొన్న వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
ఘనంగా పుట్టినరోజు వేడుకలు
మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ జితేష్ వి పాటిల్
రాష్ట్ర స్థాయి ఫోటో ఎగ్జిబిషన్ కు సురక్ష సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షునికి ఆహ్వానం..
డంపింగ్ యార్డ్ లేక ప్రధాన రహదారి ప్రక్కనే  పట్టణ వ్యర్ధాలు