ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి...

వనపర్తి భద్రినాద్ గుప్తా... 

On
ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి...

ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి...

వనపర్తి భద్రినాద్ గుప్తా... 

ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 10, న్యూస్ ఇండియా ప్రతినిధి:-

IMG-20250410-WA0616
 ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని బోడకొండ గ్రామస్తుల డిమాండ్...

బోదకొండలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని వనపర్తి భద్రినాద్ గుప్తా అన్నారు. గత 20 సంవత్సరాల నుండి బోడకొండ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం ఈసారి పక్క గ్రామాల్లో ఏర్పాటు చేయడానికి అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. బోడకొండ సెక్టార్ క్రింద అత్యధిక ధాన్యం పొందడం జరుగుతుంది. అందుకే గత ప్రభుత్వం 20 సంవత్సరాల నుంచి ఇక్కడే ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఐకెపి సెంటర్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందుకోసం గత ప్రభుత్వం ఇక్కడ రైతు వేదిక బిల్డింగ్ కూడా కట్టించి రైతులకు అందుబాటులో ఉండే విధంగా అవకాశం కల్పించడం జరిగింది. ఈసారి కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బోడకొండ గ్రామంలో ఏర్పాటు చేయవలసిందిగా మండల వ్యవసాయ అధికారులను డిమాండ్ చేశారు. ఈ సంద్భంలో గ్రామ శాఖ అధ్యక్షుడు జాటోత్ శ్రీనివాస్, మాజీ వార్డు సభ్యులు, ఆంబోతు రమేష్, కోర్ర జహవర్ నాయక్, రమేష్ నాయక్, ప్రబాకర్ పాల్గొన్నారు.

Read More ప్రతి ఒక్కరూ తల సేమియా పిల్లలకు అండగా నిలవాలి..

Views: 6

About The Author

Post Comment

Comment List

Latest News

రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం.. రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం.. మార్కెట్లో దళారీ వ్యవస్థకు అవకాశం ఇవ్వం.. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి.. బాటసింగారం పండ్ల వ్యవసాయ మార్కెట్ ఆవరణలో మొక్కను...
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'
ఘనంగా ఐరిస్ ఫ్లోరేట్స్ వరల్డ్ స్కూల్ ప్రారంభం..
ప్రతి ఒక్కరూ తల సేమియా పిల్లలకు అండగా నిలవాలి..
ఎస్సి పెడరేషన్ ఆధ్వర్యంలో ఛత్రపతి సాహు మహరాజ్ 51 వ జన్మదిన వేడుకలు.*
చిన్నారులకు ఆధార్‌ అప్‌డేట్‌ తప్పనిసరి :కలెక్టర్ జితేష్ వి.పాటిల్