ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి...

వనపర్తి భద్రినాద్ గుప్తా... 

On
ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి...

ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి...

వనపర్తి భద్రినాద్ గుప్తా... 

ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 10, న్యూస్ ఇండియా ప్రతినిధి:-

IMG-20250410-WA0616
 ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని బోడకొండ గ్రామస్తుల డిమాండ్...

బోదకొండలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని వనపర్తి భద్రినాద్ గుప్తా అన్నారు. గత 20 సంవత్సరాల నుండి బోడకొండ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం ఈసారి పక్క గ్రామాల్లో ఏర్పాటు చేయడానికి అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. బోడకొండ సెక్టార్ క్రింద అత్యధిక ధాన్యం పొందడం జరుగుతుంది. అందుకే గత ప్రభుత్వం 20 సంవత్సరాల నుంచి ఇక్కడే ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఐకెపి సెంటర్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందుకోసం గత ప్రభుత్వం ఇక్కడ రైతు వేదిక బిల్డింగ్ కూడా కట్టించి రైతులకు అందుబాటులో ఉండే విధంగా అవకాశం కల్పించడం జరిగింది. ఈసారి కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బోడకొండ గ్రామంలో ఏర్పాటు చేయవలసిందిగా మండల వ్యవసాయ అధికారులను డిమాండ్ చేశారు. ఈ సంద్భంలో గ్రామ శాఖ అధ్యక్షుడు జాటోత్ శ్రీనివాస్, మాజీ వార్డు సభ్యులు, ఆంబోతు రమేష్, కోర్ర జహవర్ నాయక్, రమేష్ నాయక్, ప్రబాకర్ పాల్గొన్నారు.

Read More డీలర్ గారు… సర్పంచ్‌గా గెలిచారా?!

Views: 18

About The Author

Post Comment

Comment List

Latest News

ఎన్.టీ.వీ  జర్నలిస్టులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం ఎన్.టీ.వీ  జర్నలిస్టులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం
మహబూబాబాద్ జిల్లా:- మీడియా స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తూ... ఎన్.టీ.వీ  జర్నలిస్టులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని తొర్రూరు జర్నలిస్టు సంఘాల నేతలు  విమర్శించారు.  మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ...
జాతీయ యువజన దినోత్సవం
డీలర్ గారు… సర్పంచ్‌గా గెలిచారా?!
వ్యభిచార అడ్డాగా హర్షిత గెస్ట్ హౌస్‌… యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ దాడులు..
వృద్ధులకు ఫ్రెండ్లీ కేర్ భద్రత భరోసా
అనారోగ్య మరణించిన పీరమ్మ కుటుంబానికి ఆర్థిక సాయం
ముదిరాజుల అభివృద్ధి, సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం