ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి...

వనపర్తి భద్రినాద్ గుప్తా... 

On
ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి...

ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి...

వనపర్తి భద్రినాద్ గుప్తా... 

ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 10, న్యూస్ ఇండియా ప్రతినిధి:-

IMG-20250410-WA0616
 ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని బోడకొండ గ్రామస్తుల డిమాండ్...

బోదకొండలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని వనపర్తి భద్రినాద్ గుప్తా అన్నారు. గత 20 సంవత్సరాల నుండి బోడకొండ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం ఈసారి పక్క గ్రామాల్లో ఏర్పాటు చేయడానికి అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. బోడకొండ సెక్టార్ క్రింద అత్యధిక ధాన్యం పొందడం జరుగుతుంది. అందుకే గత ప్రభుత్వం 20 సంవత్సరాల నుంచి ఇక్కడే ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఐకెపి సెంటర్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందుకోసం గత ప్రభుత్వం ఇక్కడ రైతు వేదిక బిల్డింగ్ కూడా కట్టించి రైతులకు అందుబాటులో ఉండే విధంగా అవకాశం కల్పించడం జరిగింది. ఈసారి కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బోడకొండ గ్రామంలో ఏర్పాటు చేయవలసిందిగా మండల వ్యవసాయ అధికారులను డిమాండ్ చేశారు. ఈ సంద్భంలో గ్రామ శాఖ అధ్యక్షుడు జాటోత్ శ్రీనివాస్, మాజీ వార్డు సభ్యులు, ఆంబోతు రమేష్, కోర్ర జహవర్ నాయక్, రమేష్ నాయక్, ప్రబాకర్ పాల్గొన్నారు.

Read More ఘనంగా బొమ్మరాజు జయ యాదయ్య కుమారుని వివాహ మహోత్సవం..

Views: 20

About The Author

Post Comment

Comment List

Latest News

మహిళా న్యాయవాదుల కోసం ఆరోగ్య అవగాహన  మహిళా న్యాయవాదుల కోసం ఆరోగ్య అవగాహన 
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ఇండియా బ్యూరో) మార్చి 11  :అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని న్యాయవాది పరిషత్ తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యూనిట్ ఆధ్వర్యంలో బుధవారం మహిళా న్యాయవాదుల...
కేంద్ర ప్రభుత్వం ద్వారా పోస్టల్ డిపార్ట్మెంట్లో సువర్ణ అవకాశం
శంభాజీ మహారాజు 337 వర్ధంతి సందర్భంగా ఎగ్జామ్ ప్యాడ్లు మరియు పెన్నుల పంపిణీ
నో స్మోకింగ్ ప్లీజ్.. ‘మాచన’ ప్రార్థన..
తొర్రూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ స్థాయి సెమినార్‌: 'వికసిత్ భారత్ @ 2047' దిశగా అడుగులు
రెడ్ హ్యాండెడ్‌గా ఇద్దరు ఎస్ఐలు చిక్కారు..
సెకండ్ ఛాన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్యాడ్స్ పంపిణీ