డా.బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ.

On
డా.బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ.

సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, ఏప్రిల్ 14, న్యూస్ ఇండియా : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారత రత్న, ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, సంఘ సంస్కర్త, అంటరానితనం  నిర్మూలనకు కృషి చేసిన మహనీయుడని శ్రీధర్ మహేంద్ర అన్నారు. సోమవారం రోజు అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం లో భాగంగా అంబేద్కర్ విగ్రహనికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి డా. అంబేద్కర్ జయంతి సందర్బంగా సంగారెడ్డి మున్సిపాలిటీలో ని పోతిరెడ్డి పల్లి వాసులు డా. బి.ఆర్ అంబేద్కర్ విగ్రహంన్ని ఆవిష్కరణ చేశారు. ఈ సందర్బంగా ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి నాయకులు అంబేద్కర్ నూతన విగ్రహనికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఇట్టి కార్యక్రమం లో ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షులు శ్రీధర్ ఉపాధ్యక్షులు సజ్జద్ ఖాన్, ప్రధాన కార్యదర్శి మహేష్ కుమార్, సహా కార్యదర్శి గడ్డం పాండురంగం నరేష్ రాము, సుమన్, తదితరులు పాల్గొన్నారు.RTI Sridhar

Views: 2
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక... వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక...
పెద్దకడుబూరు మండలం / న్యూస్ ఇండియా ప్రతినిధి షబ్బీర్ షా జూలై 01 :-  వైయస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి...
నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి జగన్ సార్..!
పెద్దకడుబూరు మండలం : డ్రైనేజీలు, వీధిలైట్లు మరియు త్రాగునిటీ సమస్యలు పరిష్కరించండి... సిపిఐ
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'
ఘనంగా ఐరిస్ ఫ్లోరేట్స్ వరల్డ్ స్కూల్ ప్రారంభం..