గ్రామంలో బొడ్డురాయి ఆధారశిల ప్రతిష్టా.

On
గ్రామంలో  బొడ్డురాయి ఆధారశిల ప్రతిష్టా.

సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, ఏప్రిల్ 18, న్యూస్ ఇండియా : పోతిరెడ్డిపల్లి గ్రామంలో  బొడ్డురాయి ఆధారశిల ప్రతిష్టా మహోత్సవం ఘనంగా నిర్వహించారు. గ్రామ పెద్దలు ప్రజల సమక్షంలో బ్రహ్మశ్రీ డా: మహేశ్వరశర్మ సిద్ధాంతి పర్యవేక్షణలో వేదొక్తంగా ప్రత్యేక పూజలతో బొడ్రాయి ప్రతిష్టించారు. ప్రతిష్ట మహోత్సవం అనంతరం భక్తులకు అన్నప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో పోతిరెడ్డిపల్లి గ్రామ పెద్దలు ప్రముఖులు మహిళలు భక్తులు పాల్గొన్నారు.WhatsApp Image 2025-04-18 at 6.06.21 PM

Views: 29
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

జగన్ ను కలిసిన కళికాయి నారాయణ జగన్ ను కలిసిన కళికాయి నారాయణ
న్యూస్ ఇండియా హనుమంతునిపాడు  తాడేపల్లి  క్యాంపు కార్యాలయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని కనిగిరి నియోజకవర్గ ఇంచార్జ్ దద్దాల...
నూతనంగా సభ్యత్వం
సీజ్ ద షాప్
తొర్రూరు పట్టణంలోని అభ్యాస్ స్కూల్లో పదవ తరగతి విద్యార్థి ఎలకల మందు తాగి మృతి
‘సమాచారం ఫుల్, చర్యలు నిల్’ ఎక్సైజ్ శాఖ నిర్వాకం!
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి..
అన్నార్థుల ఆకలి తీరుస్తున్న రెడీ టు సర్వ్ ఫౌండేషన్..