ఎట్టకేలకు లింగంపల్లి 'ఫ్లై ఓవర్' ప్రారంభం.

నితిన్ గడ్కరీ చేతులమీదుగా కార్యరూపం.

On
ఎట్టకేలకు లింగంపల్లి 'ఫ్లై ఓవర్' ప్రారంభం.

సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 05, న్యూస్ ఇండియా : ఎట్టకేలకు లింగంపల్లి 'ఫ్లై ఓవర్' కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభం చేసారు. ఈ సందర్బంగా ‘కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి, సి ఎస్ రామకృష్ణారావు’ కు మంత్రి దామోదర్ రాజనర్సింహ, కొండా సురేఖ, మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు, జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు లు కలసి స్వాగతం పలికారు. అనంతం నితిన్ గడ్కరీ చేతులమీదుగా లింగంపల్లి ఫ్లై ఓవర్ ప్రారంభం కార్యక్రమం పూర్తి చేశారు. లింగంపల్లి ఫ్లై ఓవర్ ను ‘కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ’ జాతికి అంకితం చేసారు.WhatsApp Image 2025-05-05 at 5.09.58 PM (12

Views: 16
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

మహిళా న్యాయవాదుల కోసం ఆరోగ్య అవగాహన  మహిళా న్యాయవాదుల కోసం ఆరోగ్య అవగాహన 
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ఇండియా బ్యూరో) మార్చి 11  :అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని న్యాయవాది పరిషత్ తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యూనిట్ ఆధ్వర్యంలో బుధవారం మహిళా న్యాయవాదుల...
కేంద్ర ప్రభుత్వం ద్వారా పోస్టల్ డిపార్ట్మెంట్లో సువర్ణ అవకాశం
శంభాజీ మహారాజు 337 వర్ధంతి సందర్భంగా ఎగ్జామ్ ప్యాడ్లు మరియు పెన్నుల పంపిణీ
నో స్మోకింగ్ ప్లీజ్.. ‘మాచన’ ప్రార్థన..
తొర్రూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ స్థాయి సెమినార్‌: 'వికసిత్ భారత్ @ 2047' దిశగా అడుగులు
రెడ్ హ్యాండెడ్‌గా ఇద్దరు ఎస్ఐలు చిక్కారు..
సెకండ్ ఛాన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్యాడ్స్ పంపిణీ