గేదె జాడ తెలిపిన వారికి పారతోషికమిస్తానంటున్న రైతు ఎందుకో తెలుసా?

On
గేదె జాడ తెలిపిన వారికి పారతోషికమిస్తానంటున్న రైతు ఎందుకో తెలుసా?

న్యూస్ ఇండియా తెలుగు, జూన్ 9 (నల్గొండ జిల్లా ప్రతినిధి ): వేసవికాలం నేపథ్యంలో రోజువారీగా గేదెలను విడిచి పెట్టడంతో మేతకు వెళ్లి సాయంకాలం వేళలో తిరిగి ఇంటికి చేరుతాయి. ఎండాకాలం ముగియడంతో రైతులు నారు పోసిన యెడల గేదెలు ఇంటికే పరిమితం అవుతాయి. రోజువారీగా మేత కోసుకొని గేదెలకు వేస్తారు.ఈ నేపథ్యంలో రైతు యొక్క బర్రె దాని దూడే తప్పిపోవడంతో జాడ దొరికిన వారికి తగిన పారతోషకం ఇవ్వనున్నట్టు సోషల్ మీడియా వేదిక చేసుకుని తెలిపారు.. వారు తెలిపిన వివరాల ప్రకారం నల్లగొండ జిల్లాలోని శాలిగౌరారం మండల పరిధిలోని పావురాల గూడానికి చెందిన పరపాటి రాములు చెందిన గేదె అలాగే దానితోపాటు దూడే రోజువారీగా మేతకు వెళ్లి వచ్చేది కానీ గత నాలుగు రోజులుగా మేతకు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు దాని ఖరీదు వచ్చేసి దాదాపు 70 వేల రూపాయలు వరకు ఉంటుంది.జిల్లా చుట్టుపక్కల గ్రామాల స్థానికులు ఎవరైనా తెలిసిన యెడల +91 91335 97334 ,+91 96405 56924 నెంబర్ కాల్ చేసి తెలపాలని అన్నారు తెలిసినవారికి తగినంత పారితోషకం ఇస్తానని తెలియజేశారు.ఎందుకంటే చిన్నతనం నుండి ఆ గేదె ఇంట్లో పెరిగినందువల్ల ఇస్తానని తెలిపారు.

Views: 2

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

అస్మాతపూర్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన సర్పంచ్.. అస్మాతపూర్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన సర్పంచ్..
అస్మాతపూర్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం.. రంగారెడ్డి జిల్లా, మంచాల, మార్చి 07, న్యూస్ ఇండియా ప్రతినిధి: ఇందిరమ్మ ఇల్లును ప్రారంభిస్తున్న సర్పంచ్ మంథని శివ యాదవ్.. ఇబ్రహీంపట్నం...
వరంగల్ ప్రభుత్వ MGM హాస్పిటల్ లో దారుణం .సమస్యలకు నిలయంగా దవాఖాన
ప్రకాష్ నగర్ లో సందడి సందడిగా హోలీ రంగోలి
రేపటి భవిష్యత్తు వినూత్నంగా ఆలోచించే విద్యార్థులదే
జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ లో ఘనంగా హోలీ 
పార్లమెంట్ సభ్యులుగా మారిన డిగ్రీ మహిళ విద్యార్థులు
చంద్రగ్రహణం సందర్భంగా రేపు పెద్దమ్మ గుడి మూసివేత