దొంగతనంపై ఆరోపణతో మనస్థాపానికి గురైన యువకుడు ఆత్మహత్య

న్యూస్ ఇండియా రిపోర్టర్ గొర్రె భరత్ గూడూరు :

By Bharath
On

గూడూరు మండల కేంద్రంలోని మర్రిమిట్ట గ్రామానికి చెందిన ధనసరి సాగర్ తండ్రి : జంపయ్య 24 సంవత్సరాలు అనే వ్యక్తిని వల్లపు నాగరాజు తండ్రి : వీరస్వామి కొమ్మరాజుల చంద్రమౌళి తండ్రి : చంద్రయ్య లు ఇరువురు కలిసి సాగర్ పై దొంగతనం చేశాడని ఆరోపణ మోపి పెద్దమనుషుల సమక్షంలో అవమానకరంగా తిట్టడంతో తీవ్ర మనస్థాపానికి గురైన సాగర్ 17/6/2025 రోజున గడ్డి మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేయగా చికిత్స పొందుతూ 03/07/2025 రోజున రాత్రి 9:30 గంటలకు మరణించినాడు. మృతుడి భార్య ధనసరి అనూష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు

Views: 19
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

రెడ్ హ్యాండెడ్‌గా ఇద్దరు ఎస్ఐలు చిక్కారు.. రెడ్ హ్యాండెడ్‌గా ఇద్దరు ఎస్ఐలు చిక్కారు..
రెడ్ హ్యాండెడ్‌గా ఇద్దరు ఎస్ఐలు చిక్కారు.. రెడ్ హ్యాండెడ్‌గా ఇద్దరు ఎస్ఐలు చిక్కారు.. రంగారెడ్డి జిల్లా, ఎల్బీనగర్, మార్చి 09, న్యూస్ ఇండియా ప్రతినిధి: లంచం తీసుకుంటూ...
సెకండ్ ఛాన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్యాడ్స్ పంపిణీ 
హత్యాయత్నం కేసులో ఐదుగురి అరెస్ట్ 
ఘనంగా బొమ్మరాజు జయ యాదయ్య కుమారుని వివాహ మహోత్సవం..
అస్మాతపూర్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన సర్పంచ్..
వరంగల్ ప్రభుత్వ MGM హాస్పిటల్ లో దారుణం .సమస్యలకు నిలయంగా దవాఖాన
ప్రకాష్ నగర్ లో సందడి సందడిగా హోలీ రంగోలి