దొంగతనంపై ఆరోపణతో మనస్థాపానికి గురైన యువకుడు ఆత్మహత్య

న్యూస్ ఇండియా రిపోర్టర్ గొర్రె భరత్ గూడూరు :

By Bharath
On

గూడూరు మండల కేంద్రంలోని మర్రిమిట్ట గ్రామానికి చెందిన ధనసరి సాగర్ తండ్రి : జంపయ్య 24 సంవత్సరాలు అనే వ్యక్తిని వల్లపు నాగరాజు తండ్రి : వీరస్వామి కొమ్మరాజుల చంద్రమౌళి తండ్రి : చంద్రయ్య లు ఇరువురు కలిసి సాగర్ పై దొంగతనం చేశాడని ఆరోపణ మోపి పెద్దమనుషుల సమక్షంలో అవమానకరంగా తిట్టడంతో తీవ్ర మనస్థాపానికి గురైన సాగర్ 17/6/2025 రోజున గడ్డి మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేయగా చికిత్స పొందుతూ 03/07/2025 రోజున రాత్రి 9:30 గంటలకు మరణించినాడు. మృతుడి భార్య ధనసరి అనూష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు

Views: 11
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

పెద్దకడుబూరు మండలం : వైసీపీ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం..!  పెద్దకడుబూరు మండలం : వైసీపీ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం..! 
వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు వై. ప్రదీప్ రెడ్డిని కలిసిన పెద్దకడుబూరు వైసీపీ నాయకులు.
పాల్వంచలోని విద్యా సంస్థల అధినేత కేఎల్ఆర్ చిరస్మరణీయుడు
పద్మ శ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణ మాదిగ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఉప్పల్ ఎమ్మెల్యే
#Draft: Add కూటమితోనే అభివృద్ధి సాధ్యం: ఆలూరు టీడీపీ ఇన్ఛార్జిYour Title
ఎల్బీనగర్ సైబర్ వారియర్ కు రాచకొండ కమిషనర్ ప్రశంస..
కూటమి పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగం - జగనన్న 2.0 ఏంటో మేము చూపిస్తాం... ఎమ్మెల్యే వై. బాలనాగి రెడ్డి.
పెద్దకడుబూరు : మహనీయుని స్మరణలో ఘనంగా వైఎస్ఆర్ 76వ జయంతి వేడుకలు..!