దొంగతనంపై ఆరోపణతో మనస్థాపానికి గురైన యువకుడు ఆత్మహత్య

న్యూస్ ఇండియా రిపోర్టర్ గొర్రె భరత్ గూడూరు :

By Bharath
On

గూడూరు మండల కేంద్రంలోని మర్రిమిట్ట గ్రామానికి చెందిన ధనసరి సాగర్ తండ్రి : జంపయ్య 24 సంవత్సరాలు అనే వ్యక్తిని వల్లపు నాగరాజు తండ్రి : వీరస్వామి కొమ్మరాజుల చంద్రమౌళి తండ్రి : చంద్రయ్య లు ఇరువురు కలిసి సాగర్ పై దొంగతనం చేశాడని ఆరోపణ మోపి పెద్దమనుషుల సమక్షంలో అవమానకరంగా తిట్టడంతో తీవ్ర మనస్థాపానికి గురైన సాగర్ 17/6/2025 రోజున గడ్డి మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేయగా చికిత్స పొందుతూ 03/07/2025 రోజున రాత్రి 9:30 గంటలకు మరణించినాడు. మృతుడి భార్య ధనసరి అనూష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు

Views: 7
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

ఓజోన్ హాస్పటల్లో దారుణం..  ఓజోన్ హాస్పటల్లో దారుణం.. 
మృతదేహానికి వైద్యం చేశారని మృతుడి కుటుంబ సభ్యులు, బంధువుల ఆరోపణ.. ఓజోన్ హాస్పిటల్ ముందు మాకు న్యాయం చేయాలని ధర్నా చేశారు.
మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తికి 10000 జరిమాన
దొంగతనంపై ఆరోపణతో మనస్థాపానికి గురైన యువకుడు ఆత్మహత్య
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక...
నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి జగన్ సార్..!
పెద్దకడుబూరు మండలం : డ్రైనేజీలు, వీధిలైట్లు మరియు త్రాగునిటీ సమస్యలు పరిష్కరించండి... సిపిఐ