మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తికి 10000 జరిమాన

న్యూస్ ఇండియా రిపోర్టర్ గొర్రె భరత్ గూడూరు :

By Bharath
On

గూడూరు మండల పరిధిలోని రాళ్లవాగు దాశ్రు తండాకు చెందిన బానోతు సుమన్ అనే వ్యక్తి మందు తాగి కారు నడుపగా వ్యక్తిని శుక్రవారం రోజున జడ్జి గారి ముందు హాజరు పరచగా అతనికి జడ్జి 10000 రూపాయలు జరిమానా విధించడం జరిగింది కావున గూడూరు ప్రజలకు తెలియజేయునది మందు తాగి బండి నడపరాదు అని ఎస్సై గిరిధర్ రెడ్డి తెలిపారు

Views: 0
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

ఓజోన్ హాస్పటల్లో దారుణం..  ఓజోన్ హాస్పటల్లో దారుణం.. 
మృతదేహానికి వైద్యం చేశారని మృతుడి కుటుంబ సభ్యులు, బంధువుల ఆరోపణ.. ఓజోన్ హాస్పిటల్ ముందు మాకు న్యాయం చేయాలని ధర్నా చేశారు.
మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తికి 10000 జరిమాన
దొంగతనంపై ఆరోపణతో మనస్థాపానికి గురైన యువకుడు ఆత్మహత్య
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక...
నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి జగన్ సార్..!
పెద్దకడుబూరు మండలం : డ్రైనేజీలు, వీధిలైట్లు మరియు త్రాగునిటీ సమస్యలు పరిష్కరించండి... సిపిఐ