PRC Ragada in AP

On

పీఆర్సీ రగడ పీఆర్సీపై జగన్‌ సర్కార్‌ మొండి వైఖరి వీడటంలేదు. దీంతో జేఏసీ నేతలు సమ్మె సైరన్‌ మోగించారు. వచ్చే నెల 7, 8 తేదీల్లో పోరుకు దిగనున్నారు. ఇటు కొత్త పీఆర్సీనే అమలు చేయాలని జగన్‌ సర్కార్‌ నిర్ణయించింది. ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందని జేఏసీ నేతలు మండిపడుతున్నారు. పోరాట కార్యాచరణపై తగ్గేదే లేదంటున్నారు. ఇక ఈ హడావిడిలో సీపీఎస్‌ రద్దు అంశం తెరమరుగవ్వడంపై సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం నిప్పులు కక్కుతోంది.

పీఆర్సీ రగడ

పీఆర్సీపై జగన్‌ సర్కార్‌ మొండి వైఖరి వీడటంలేదు. దీంతో జేఏసీ నేతలు సమ్మె సైరన్‌ మోగించారు. వచ్చే నెల 7, 8 తేదీల్లో పోరుకు దిగనున్నారు. ఇటు కొత్త పీఆర్సీనే అమలు చేయాలని జగన్‌ సర్కార్‌ నిర్ణయించింది. ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందని జేఏసీ నేతలు మండిపడుతున్నారు. పోరాట కార్యాచరణపై తగ్గేదే లేదంటున్నారు. ఇక ఈ హడావిడిలో సీపీఎస్‌ రద్దు అంశం తెరమరుగవ్వడంపై సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం నిప్పులు కక్కుతోంది.

Views: 1
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

యువ మండల్ వికాస్ అభియాన్ యువ మండల్ వికాస్ అభియాన్
*మై భారత్ ఖమ్మం ఆధ్వర్యంలో యువ మండల్ వికాస్ అభియాన్  కార్యక్రమం  ఎర్రుపాలెం మండలంలో నిర్వహించడం జరిగింది*మై భారత్ ఖమ్మం ఆధ్వర్యంలో  డిప్యూటీ డైరెక్టర్ అన్వేష్ చింతల...
షహీదీ దివస్ (అమరవీరుల దినోత్సవం)
కొత్తగూడెం పోలీసుల స్పెషల్ డ్రైవ్ 
గంజాయి రహిత గ్రామంగా వెలికట్టను తీర్చిదిద్దుదాం
రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు..
ముగిసిన భద్రాద్రి యువ టి-10 మెగా ఆక్షన్ క్రికెట్ టోర్నమెంట్
తాడిచెట్టు పై నుండి జారీన గీత కార్మికుడు