మిషన్ ఏపీ

On

ఏడాదిన్నర సమయం ఉన్నా అప్పుడే ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంది. 2024 ఎన్నికలు కీలకమైనవని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యానించారు. సత్తా ఉంది కాబట్టే జనసేన అంటే వైసీపీ భయపడుతుందన్నారు. ఇప్పటంలో కూల్చివేతలన్నీ సజ్జల ప్లాన్‌ ప్రకారమే జరిగాయని ఆయన ఆరోపించారు. అన్ని సిద్ధపడి రాజకీయాల్లోకి వచ్చానని.. మీ ఉడత ఊపులకు భయపడేది లేదన్నారు. మా వాళ్ల ఇళ్లు ఏ కారణం పెట్టి కూల్చేశారో.. 2024లో జనసేన గెలిచాక వైసీపీ ఎక్స్‌ ఎమ్మెల్యేల ఇళ్లు కూల్చేస్తామని […]

ఏడాదిన్నర సమయం ఉన్నా అప్పుడే ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంది.

2024 ఎన్నికలు కీలకమైనవని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యానించారు.

సత్తా ఉంది కాబట్టే జనసేన అంటే వైసీపీ భయపడుతుందన్నారు.

ఇప్పటంలో కూల్చివేతలన్నీ సజ్జల ప్లాన్‌ ప్రకారమే జరిగాయని ఆయన ఆరోపించారు.

Read More టీపీసీసీ చీఫ్ అధ్యక్షులు రేవంత్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు డీజీపీ అంజనీ కుమార్

అన్ని సిద్ధపడి రాజకీయాల్లోకి వచ్చానని.. మీ ఉడత ఊపులకు భయపడేది లేదన్నారు.

Read More నేనున్నానని..

మా వాళ్ల ఇళ్లు ఏ కారణం పెట్టి కూల్చేశారో.. 2024లో జనసేన గెలిచాక వైసీపీ ఎక్స్‌ ఎమ్మెల్యేల ఇళ్లు కూల్చేస్తామని వార్నింగ్‌ ఇచ్చారు.

Read More ఫుల్ జోష్లో కుసంగి కాంగ్రెస్ కార్యకర్తలు

జనసేనను రౌడీ సేన అంటున్నారని.. వివేకాను చంపిన వాళ్లను ఏమంటారని ప్రశ్నించారు.

Views: 1
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

పాయకరావుపేటలో ఎవరు? పాయకరావుపేటలో ఎవరు?
వ్యతిరేకత ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలపై జగన్ వేటు పాయకరావుపేటలో గొల్ల బాబూరావుకు నో ఛాన్స్ ఏపీ మాల కార్పొరేషన్ చైర్ పర్సన్ అమ్మాజీకి ఛాన్స్
తెలంగాణలో సీఎం ఎవరు అని
ఉత్తమ యువ రాజకీయ విశ్లేషకుడిగా
డా.బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు
ఘనంగా హోంగార్డ్స్ రేజింగ్ డే వేడుకలు
మహా నగరంలో కల్తీ మాయగాళ్ళు
కంగ్టి లో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు